
ఆంధ్రప్రదేశ్
కేసీ కెనాల్కు లేని నియంత్రణ..జూరాలకే ఎందుకు?
తుంగభద్ర నుంచి కేసీ కెనాల్ ద్వారా 36 ఏండ్లు లెక్కకు మించి ఏపీ తరలింపు సగటున ఏటా 54.53 టీఎంసీలు తీసుకెళ్లింది నిజం కాదా? ట్రిబ్యునల్లో ఏపీ సాక్
Read Moreశ్రీశైలానికి సీ ప్లేన్: 45 నిమిషాల్లోనే బెజవాడ నుంచి శ్రీశైలం
శ్రీశైలం, వెలుగు: శ్రీశైలానికి సీ ప్లేన్సర్వీసులు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయింద
Read Moreకంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించిన YS జగన్.. తెలియకుండా షేర్ల బదిలీ
షేర్ల పంపకాల్లో తనకు అన్యాయం జరిగిందని మాజీ CM వైఎస్ జగన్ రెడ్డి హైదారాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. సరస్వతి పవర్ కంపెన
Read Moreతిరుమల ఒక్కటేనా ఆలయం అంటే : కేఏ పాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు సుప్రీం కోర్టు ఇచ్చింది... తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ కేఏ పాల్ దాఖలు చేసిన పిట
Read Moreఏపీలో ఘోరం : ఉచిత ఇసుక కోసం వాగులో దిగి కొట్టుకుపోయిన నలుగురు కుర్రోళ్లు
ఏపీలో కూటమి అధికారంలోకి రావటానికి కారణమైన కీలక హామీల్లో ఉచిత ఇసుక పథకం కూడా ఒకటని చెప్పచ్చు.. అయితే, అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక పథకం అమలు కూటమి ప్రభ
Read Moreశ్రీశైలానికి సీప్లేన్ విమానం.. ట్రైల్ రన్ నిర్వహించిన అధికారులు
ఏపీ సీఎం చంద్రబాబు నవంబర్ 9 వ తేదీన శ్రీశైలంలో పర్యటిస్తున్నారు. శ్రీశైలం టూ బెజవాడ కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ వరకు సీప్లేన్ సర్వీసులను ప్రార
Read Moreకచ్చితంగా న్యాయమే గెలుస్తుంది.. ప్రతి సైనికుడికి అండగా ఉంటా: వైఎస్ జగన్ ట్వీట్..
ఏపీలో ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల పరంపర కొనసాగుతోంది.. సోషల్ మీడియా ట్రోలింగ్స్ ను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం వైసీపీ స
Read Moreజగన్ అమరావతిని ఎడారిగా మార్చేశారు: సీఎం చంద్రబాబు
అమరావతిలోని తాళ్లయిపాలెంలో జీఐఎస్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 2019లో వచ్చిన ప్
Read Moreశ్రీకాళహస్తిలో అఘోరీ ఆత్మహత్యాయత్నం..
వేములవాడ స్వామిని దర్శనం చేసుకున్న మహిళా అఘోరీ.. ఇప్పుడు శ్రీకాళహస్తి దేవాలయం దగ్గర హల్ చల్ చేసింది. స్వామి దర్శనానికి వచ్చిన అఘోరీని ఆల
Read Moreకడప కౌన్సిల్ సమావేశం రసాభాస.. మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే మాధవి రెడ్డి
కడప కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.. గత కొంతకాలంగా మేయర్ సురేష్ బాబు, టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డిల మధ్య నెలకొన్న వివాదం పీక్స్ కి చేరింది. గతంలో
Read Moreఅమిత్ షాతో పవన్ భేటీ
రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చ న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ క
Read Moreనైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు.
నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీరం వైపునకు అల్పపీడనంగానే వచ్చి బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొం
Read Moreమహిళల ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులు
గుంటూరులో సైబర్ స్టాకర్ అరెస్ట్ గచ్చిబౌలి, వెలుగు: సోషల్ మీడియాలో యువతుల ఫొటోలు సేకరించి, వాటిని ఏఐ టూల్స్తో మార్ఫింగ్ చేసి వేధి
Read More