ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‍‌లో రాష్ట్రపతి పాలన విధించాలి: వైఎస్ జగన్

ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాన మంత్రి మోదీని కలుస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో జూలై 24న ధర

Read More

రషీద్​ కుటుంబాన్ని ఓదార్చిన జగన్​

పల్నాడు జిల్లాలో ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ పర్యటించారు.వినుకొండలో ఆయన పర్యటప సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు.  ఎలాంటి ఘటనలు

Read More

Rain Update: రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి... పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగ

Read More

AP Rains update: ఆకాశానికి చిల్లి పడింది... మూడు రోజుల పాటు విస్తారంగా భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌‌ను వర్షాలు వణికిస్తున్నాయి.. అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా వానలు ఊపందుకున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిం

Read More

ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. బెజవాడ దుర్గమ్మ కొండ కిట కిట...

ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మలగన్న అమ్మ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఘనంగా శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఆషాడ మాసంలో మూడు రోజుల పాటు నిర్వహి

Read More

Job News: పది పాసైతే.. సెంట్రల్​ గవర్నమెంట్​ జాబ్​.. నోటిఫికేషన్​ రిలీజ్​

India Post GDS Recruitment : పోస్టల్ శాఖలో GDS రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది .  దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో 44,228 పోస్టులను భర్తీ

Read More

ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి.. ప్రధాని మోడీకి జగన్ లేఖ

ఏపీలో గురువారం జరిగిన వినుకొండ పాశవిక ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఏపీలో శాంతి భద్రతల

Read More

వినుకొండకు జగన్.. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు.. 

గురువారం వినుకొండలో వైసీపీ యువనేత రషీద్ దారుణ హత్య ఏపీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న వైసీపీ అధినేత జగన్ బెంగళూరు నుండి హుటాహుటిన

Read More

అపోలో ప్రాసెసింగ్ ల్యాబ్​ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: అపోలో డయాగ్నోస్టిక్స్ తన140వ ప్రాసెసింగ్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

టీటీడీ కీలకఅప్ డేట్:  శ్రీవాణి దర్శనం టికెట్లు 1000కి పరిమితం

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రోజుకు 1000కి పరిమితం చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి

Read More

శ్రీశైలంలో చిరుత కలకలం.. అరగంటసేపు డివైడర్ పైనే కూర్చుంది.. 

నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీశైలంలోని పాతాళ గంగ మెట్ల మార్గానికి సమీపంలో సంచరించిన చిరుత రోడ్డు డివైడర్ పైనే అర్ధగంట పాటు

Read More

చిత్తూరులో హైటెన్షన్ : మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై టీడీపీ రాళ్ల దాడి

ఏపీలో ఎన్నికల అనంతరం మొదలైన ఘర్షణలు, అల్లర్లు ఇంకా చల్లారలేదు. తరచూ ఎక్కడో ఒక చోట అధికార ప్రతిపక్షాల మధ్య చెలరేగుతున్న ఘర్షణలు రాష్ట్రంలో కలకలం రేపుతు

Read More

ఏపీ హత్యలు, అత్యాచారాలకు చిరునామా అయ్యింది... వినుకొండ ఘటనపై జగన్ ట్వీట్..

పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం జరిగిన వైసీపీ యువనేత దారుణ హత్య ఏపీలో కలకలం రేపింది. వైసీపీ యువజన విభాగం నాయకుడు రషీద్ ను నడిరోడ్డుపై కిరాతకంగా చేతు

Read More