
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి డీఎస్సీ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు నివేదికలో తెలిపారు.
- 6 వేల 100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
- 2 వేల 229 అప్రెంటీస్ పోస్టులు
- 2 వేల 280 ఎస్జీటీ పోస్టులు
- 12 వందల 64 టీజీటీ
- 2 వందల15 పీజీటీ
- 42 ప్రిన్సిపల్ పోస్టులు
- ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఆన్ లైన్ దరఖాస్తులు
- మార్చి 5 నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్
- మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు
- మార్చి 31 ప్రాథమిక కీ విడుదల
- ఏప్రిల్ 2 ఫైనల్ కీ విడుదల
- ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటన
ALSO READ :- Sachin Dhas: భారత క్రికెట్లో సచిన్ దాస్ నామస్మరణ.. ఎవరీ యువ క్రికెటర్..?