ఘనంగా బీఓఐ వార్షికోత్సవం

ఘనంగా బీఓఐ వార్షికోత్సవం

హైదరాబాద్ : వరంగల్​జిల్లాలోని బ్యాంక్​ఆఫ్​ఇండియా బ్రాంచుల్లో శుక్రవారం 119 వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బ్యాంక్​అధికారులు స్కూళ్లలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ లిమిటెడ్ ఆఫర్ కింద 7.90% వార్షిక రాబడితో 333 రోజుల ఎఫ్​డీ పథకాన్ని ప్రారంభించారు.