
ఏసీ సీఎం చంద్రబాబు 75 వ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వరుని లఖిలాలండం దగ్గర టీడీపీ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి 750 కొబ్బరికాయలు కొట్టి... 7 కేజీల కర్పూరం వెలిగించారు. మళ్లీ టీడీపీ అధికారంలో వచ్చేలా ఆశీర్వదించాలని గోవింద నామస్మరణ చేయుచూ మొక్కులు చెల్లించారు. సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్దికి ఎనలేని కృషి చేస్తున్నారని.. ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వరస్వామిని వేడుకున్నట్లు శ్రీధర్ వర్మ తెలిపారు.