
ఇటలీకి ఆటోమొబైల్ కంపెనీ పియోజియోకు చెందిన ఎప్రిలియా తయారు చేసిన స్పోర్ట్స్ బైక్ ట్యూనోను ప్రీమియల్ ఆటోమొబైల్స్ హైదరాబాద్లో సోమవారం లాంచ్ చేసింది. తెలంగాణలో ఎక్స్షోరూం ధర రూ.3.96 లక్షలు.
డెలివరీలు త్వరలోనే మొదలవుతాయి. ట్యూనోలోని 457 సీసీ ఇంజన్47.6 హెచ్పీని విడుదల చేస్తుంది. 3 రైడింగ్ మోడ్స్, ఎలక్ట్రానిక్స్ ఎయిడ్స్, క్విక్షిఫ్టర్, స్లిప్పర్ క్లచ్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం.