![త్రిషకు ఏఆర్కే గ్రూప్ ఫౌండేషన్ సన్మానం](https://static.v6velugu.com/uploads/2025/02/ark-group-honors-g-trisha-for-her-stellar-performance-in-u-19-t20-world-cup-2025_FtoR6p2q1k.jpg)
విమెన్స్ అండర్19 టీ20 వరల్డ్ కప్లో ఇండియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ క్రికెటర్ గొంగడి త్రిషను ఏఆర్కే గ్రూప్ ఫౌండేషన్ మంగళవారం హైదరాబాద్లో ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఏఆర్కే గ్రూప్ ఎండీ గుమ్మి రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.