ఏఐ ఫర్ లీడర్స్ ప్రోగ్రామ్ ప్రారంభం

ఏఐ ఫర్ లీడర్స్ ప్రోగ్రామ్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సవాళ్లను పరిష్కరించడమే లక్ష్యంగా ఐఐఎం కలకత్తా, టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ప్రింట్ భాగస్వామ్యంతో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ లీడర్స్' ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది.

 ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐఎం కలకత్తా  అసోసియేట్ ప్రొఫెసర్ శరవణ జైకుమార్, మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ప్రొఫెసర్ దేవాశిష్​ సాహా నేతృత్వం వహించనున్నారు.