హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కూకట్పల్లిలోని ప్రాజెక్ట్ను లాంచ్ చేసిన మొదటి రోజే రూ.500 కోట్ల విలువైన అమ్మకాలను రియల్ ఎస్టేట్ కంపెనీ ఏఎస్బీఎల్ సాధించింది. ఏఎస్బీఎల్ ల్యాండ్మార్క్ ప్రాజెక్ట్ మొత్తం 6.6 ఎకరాల్లో విస్తరించి ఉంది. 3, 3.5, 4 బీహెచ్కే అపార్ట్మెంట్లను కడుతున్నారు. పట్టణాల్లోని కుటుంబాల అవసరాలను తీర్చే విధంగా ఏఎస్బీఎల్ ల్యాండ్మార్క్ను డిజైన్ చేశామని కంపెనీ సీఈఓ కొరుపోలు అజితేష్ అన్నారు. హై క్వాలిటీ ఇండ్లను నిర్మించడానికి కట్టుబడి ఉన్నామనే విషయం ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలుస్తోందని చెప్పారు. ఏఎస్బీఎల్ టర్నోవర్ 2022 లో రూ.1,250 కోట్లను దాటగా, కిందటేడాది రూ.2,200 కోట్లను టచ్ చేసింది.
లాంచ్ రోజే రూ.500 కోట్ల సేల్స్ సాధించిన ఏఎస్బీఎల్3
- బిజినెస్
- September 23, 2024
లేటెస్ట్
- V6 DIGITAL 23.09.2024 AFTERNOON EDITION
- దుర్గం చెరువు నిర్వాసితులకు హైకోర్టులో ఊరట.. కూల్చివేతలపై స్టే..
- ఎస్బీఐ బ్యాంకు ఎదుట రైతుల ఆందోళన..భారీగా ట్రాఫిక్ జామ్
- Chess Olympiad 2024: చెస్ ఒలింపియాడ్లో భారత్కు రెండు గోల్డ్ మెడల్స్.. రోహిత్ స్టయిల్లో సెలబ్రేషన్స్
- అందుకే చదువుకోమన్నది : IPS చేస్తానంటే.. 2 లక్షలు కట్టిన బీహార్ కుర్రోడు.. చివరికి ఏం జరిగింది..?
- ఆస్కార్ అవార్డుకు లాపతా లేడీస్ మూవీ ఎంట్రీ
- కాలేజీ బిల్డింగ్ పై నుండి కిందపడ్డ విద్యార్ధి.. పరిస్థితి విషమం..
- HariHaraVeeraMallu: హరిహర వీరమల్లు షూటింగ్లో పవన్ కళ్యాణ్..రిలీజ్ డేట్ అనౌన్స్
- తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్.. చంద్రబాబువి ఆధారాలు లేని ఆరోపణలు : మాజీ ఎంపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి
- ముగ్గురు మంత్రులున్నా.. నీళ్లు లేక పంటలు ఎండుతున్నయ్: హరీశ్ రావు
Most Read News
- ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు..
- ఇది నేను ఎప్పుడూ ఊహించనిది.. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కడంపై చిరు ఆనందం
- తెలంగాణకు నెక్ట్స్ సీఎం బీసీ వ్యక్తే: MLC తీన్మార్ మల్లన్న
- తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్
- అదీ లెక్కా: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న మెగాస్టార్
- కల్కి 2 టైటిల్ చేంజ్.!
- తెలంగాణలో వారం రోజులు వానలు!
- మరో రెండు గంటల్లో హైదరాబాద్లో వర్షం
- Rain Alert: తెలంగాణలో నాలుగు రోజులు భారీవర్షాలు..10 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- హైరిస్కులో ఐఫోన్ యూజర్లు