హైదరాబాద్, వెలుగు: ఆర్.ఎస్. బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్లో ఆషాఢం ఆఫర్లు మొదలయ్యాయి. అన్ని రకాల దుస్తులపై 70 శాతం తగ్గిస్తున్నామని, కేజీ సేల్స్నూ మొదలుపెట్టామని ఆర్.ఎస్.బ్రదర్స్ తెలిపింది. కంచి పట్టుచీరలను సొసైటీ ధరలకే అమ్ముతున్నామని, చీరలను హెచ్డీఎఫ్సీ కార్డుల ఈఎంఐతో కొంటే రూ.ఐదు వేల వరకు ఇన్స్టంట్డిస్కౌంట్ఇస్తున్నామని ప్రకటించింది.
ఆషాఢం సందర్భంగా అన్ని రకాల దుస్తులపై 66 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నామని సౌత్ఇండియా షాపింగ్మాల్ ప్రకటించింది. తమ దగ్గరా కిలో సేల్స్ మొదలయిందని , హెచ్డీఎఫ్సీ కార్డుల ఈఎంఐతో కొంటే ఇన్స్టంట్డిస్కౌంట్ఇస్తున్నామని తెలిపింది.