
మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్అని అసెంబ్లీ స్పీకర్గడ్డం ప్రసాద్కుమార్అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్స్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. నిర్వాహకుడు నవాబ్ మహబూబ్ అలీఖాన్, గ్యాక్ ట్రస్టీ గడ్డం అనన్య పాల్గొన్నారు. - వికారాబాద్ , వెలుగు