వాషింగ్టన్: బంగ్లాదేశ్లోని ప్రస్తుత పరిణామాలపై ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్లో మాట్లాడారని వైట్ హౌస్ వెల్లడించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిణామాలు, ప్రజాస్వామ్యంపై వారిద్దరూ చర్చించారని, ముఖ్యంగా హిందువులు, ఇతర మైనారిటీల ఊచకోతపై బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారని వైట్ హౌస్ వర్గాలు బుధవారం తెలిపాయి. అలాగే, రష్యా – -ఉక్రెయిన్ మధ్య ఏర్పడిన సంక్షోభానికి ముగింపు పలకడంలో ఏ దేశం ముందుకు వచ్చినా తాము ఆహ్వానిస్తామని బైడెన్ చెప్పారని వెల్లడించాయి.
బంగ్లాదేశ్ సంక్షోభంపై మోదీతో బైడెన్ చర్చ
- విదేశం
- September 6, 2024
లేటెస్ట్
- Jani Master: జానీ మాస్టర్ మంచి ఆటగాడే..ఎఫ్ఐఆర్లో ఏముందంటే..
- వంద రోజుల పాలన ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది : ప్రధాని మోదీ
- టాలీవుడ్ పెద్ద మనసు.. వరద బాధితుల సహాయార్థం సీఎం రేవంత్ను కలిసి చెక్కులు అందజేత
- Subrahmanya Glimpse: ఉత్కంఠ రేపుతోన్న సుబ్రహ్మణ్య గ్లింప్స్.. డైరెక్టర్గా సాయి కుమార్ తమ్ముడు
- Health Tips: స్టీమ్ బాత్ చేస్తే.. ఆ రోగాలన్నీ పరార్
- Good Health: మొక్కజొన్న తింటే ఎంత లాభమో తెలుసా
- జగిత్యాలలో సోమవారం ఓ అద్భుతం.. గణపయ్య మెడపైకి చేరిన నాగు
- Good Health : రోజూ పెరుగు తింటే మీ ఆరోగ్యం ఇలా ఉంటుంది..!
- ఓనం పండగ పూట.. నోట్లో ఇడ్లీలు ఇరుక్కొని చనిపోయాడు
- ఖైరతాబాద్ గణేశ్ కోసం విజయవాడ నుంచి టస్కర్.. ఎంత బరువు మోయగలదో తెలుసా..?
Most Read News
- భూమిపై చంద్రుడు రెండు నెలలు తిరుగుతాడు: శాస్త్రవేత్తలు
- స్కాచ్ విస్కీ మాస్టర్స్ 2024 ఫలితాలు విడుదల
- Donald Trump: ట్రంప్పై మరోసారి కాల్పులు.. ఏకే-47 రైఫిల్ నుంచి దూసుకెళ్లిన బులెట్
- సెప్టెంబర్ 17న హైదరాబాద్లో 600 స్పెషల్ బస్సులు
- ఖమ్మం ముంపునకు.. కారణమదేనా ?
- 8 మంది ఎస్సైలపై సస్పెన్షన్ ఎత్తివేత
- హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన స్టార్ హీరోయిన్..
- జానీ మాస్టర్ పై లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు లైంగిక వేధింపుల కేసు
- ఖమ్మం DRDA లో కలప అక్రమ రవాణా
- గణేష్ నిమజ్జనం రోజు మెట్రో సర్వీస్ టైం పొడిగింపు