వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం(అక్టోబర్11) ఉదయం రాయపర్తి మండలం వాంకుడోతు తండా శివారులో అదుపుతప్పి బైక్ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు స్పాట్లోనే చనిపోయారు. మృతులు రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన ఈదునూరి అన్వేష్(19), ఎర్ర రాజు (24) లుగా గుర్తించారు. విషయంతెలుసుకున్న మృతుల బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరు విలపించారు.
అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన బైక్..ఇద్దరు యువకులు స్పాట్లోనే..
- వరంగల్
- October 11, 2024
లేటెస్ట్
- Photo Gallery: ఘనంగా సద్దుల బతుకమ్మ... అంబరాన్నంటిన సంబరాలు..
- గుడ్ న్యూస్: ఐఐటీ కోర్సుల్లో చేరాలా.. జేఈఈ అవసరం లేదు..
- Dasara Special 2024: దసరా పండుగ వెనుక పురాణ కథ ఇదే..
- Raj Tarun: రాజ్తరుణ్ హీరోగా పాన్ ఇండియా మూవీ.. ఆసక్తిగా 'రామ్ భజరంగ్' ఫస్ట్ లుక్
- క్యాష్బిన్ లోన్యాప్ పై ఈడీ కొరడా.. రూ. 252 కోట్లు జప్తు
- కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా.. రూ. 3,745 కోట్లు విడుదల
- హెడ్ఫోన్స్ డెలివరీ బిజినెస్ పేరిట రూ.229 కోట్ల మోసం
- సింగిల్ ప్యాకేజీలో ‘అమృత్’ పనులు
- స్టూడెంట్స్ క్లాస్లకు హాజరయ్యేలా చూడాలి : కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్
- బొగ్గుగనులపై టెర్రరిస్టుల దాడి:20 మంది కార్మికుల కాల్చివేత
Most Read News
- Amrapali Kata: ఐఏఎస్ ఆమ్రపాలికి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..? ఏపీకి వెళ్లక తప్పదా..?
- IND vs BAN: ఇలా కూడా బౌలింగ్ చేస్తారా: అత్యుత్సాహంతో పరువు పోగొట్టుకున్న పరాగ్
- తినడంలో ఇండియన్స్ను చూసి నేర్చుకోండి.. ప్రపంచ దేశాలకు WWF సూచన
- గ్యాప్ సర్టిఫికెట్ అడిగితే..తహసీల్దార్ చులకనగా మాట్లాడుతున్నరు
- IPL 2025 Mega Auction: ముంబైకి కలిసొచ్చిన ఆక్షన్ రూల్.. స్టార్ ప్లేయర్లందరూ జట్టుతోనే
- రతన్ టాటా ఆస్తులు ఎన్ని వేల కోట్లు..? : ఇప్పుడు ఆ ఆస్తులు ఎవరి సొంతం..?
- మీరు కోటీశ్వరులు కావాలంటే ఈ పొదుపు మంత్రం పాటించండి.. వాళ్లు ఇలాగే ధనవంతులు అయ్యారు.
- భారత్కు బిగ్ షాక్.. ఆస్ట్రేలియా సిరీస్కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం..?
- మాదాపూర్లో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ.. ఆ కంపెనీ పేరు, వివరాలు ఇవే..
- Amazon Sale 2024: రూ.30వేల స్టూడెంట్ టాబ్లెట్ పీసీ..కేవలం రూ.11వేలకే