
నారాయణపేట, వెలుగు: కేంద్ర మంత్రిగా బాద్యతలు చేపట్టిన కిషన్రెడ్డి, సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్కుమార్లను బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ గురువారం ఢిల్లీలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు.