చెరువులో బోటు మునిగి ఒకరు మృతి

చెరువులో బోటు మునిగి ఒకరు మృతి

 మహేశ్వరం నియోజకవర్గంలో విషాద ఘటన నెలకొంది.  మీర్​పేటకు  చెందిన   అడప రవి  కొడుకు కెనడా లో  ప్రణీత్... తన పుట్టినరోజున అన్న ప్రణయ్, ఇతర ఫ్రెండ్స్ తో కలిసి బోట్ లో ఓ చెరువులోకి వెళ్లారు.   స్విమ్మింగ్​ చేసి తిరిగి వస్తుండగా బోటు మధ్యలోనే నీటమునిగి ప్రణీత్​ మరణించాడు.  దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నరవుతున్నారు.