
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీని ప్రపంచ బాక్సింగ్ఛాంపియన్, ఒలింపిక్ అథ్లెట్నిఖత్జరీన్ ఆదివారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం నిఖత్ను ఇటీవల డీఎస్పీగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నియామకానికి కృషి చేసిన షబ్బీర్అలీని కుటుంబసభ్యులతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. - కామారెడ్డి