చేవెళ్ల/షాద్ నగర్/ పరిగి, వెలుగు: రైతు భరోసా విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళనకు దిగారు. షాబాద్లో మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్ రెడ్డి నిర్వహించిన ధర్నాకు బీఆర్ఎస్ లీడర్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి హాజరయ్యారు. చేవెళ్లలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డిని సీఐ భూపాల్ శ్రీధర్ అదుపులోకి తీసుకున్నారు. షాద్ నగర్లో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, పరిగిలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి ధర్నా చేపట్టారు.
రైతు భరోసా కోసం బీఆర్ఎస్ ఆందోళన
- హైదరాబాద్
- October 21, 2024
లేటెస్ట్
- తూకం పేరుతో మోసం చేస్తారు జాగ్రత్త..
- టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : దామోదర్రెడ్డి
- తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం...78 యూనిట్ల రక్తసేకరణ
- ఎస్సీ బాయిస్ హాస్టల్ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
- ఎమ్మెల్సీ కోదండారాంను కలిసిన షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులు
- వికారాబాద్ జిల్లా అభివృద్దికి VUDA ఏర్పాటు
- పేద విద్యార్థికి అండగా సాఫ్ట్వేర్ ఉద్యోగి
- ఓసీపీ ఓబీ కాంట్రాక్టర్ జీతాలు ఇస్తలేడు .. కాంట్రాక్ట్డ్రైవర్లు, హెల్పర్లు ఆవేదన
- నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి స్టోర్ రూమ్ లో మంటలు...తప్పిన ప్రమాదం..
- కొండపర్తిలో అభివృద్ధి పనులకు శ్రీకారం
Most Read News
- మల్కాజిగిరిలో ఉంటున్నారా..? అయితే జర జాగ్రత్త.. ఎందుకంటే..
- ఒక్క హిట్ పడగానే రూ.50 కోట్లు రెమ్యూనరేషన్ అడుగుతున్నాడా..?
- రాహుల్ స్థానంలో అతన్ని తీసుకోండి.. కష్టాల్లో ఆదుకోగలడు: మాజీ క్రికెటర్
- గేమ్ ఛేంజర్ లో మరో టాలీవుడ్ హీరో..
- Diwali 2024: దీపావళి ఐదు రోజుల పండుగ... ప్రాముఖ్యత.. ఆచారాలు ఇవే..
- టెక్నాలజీ : వాట్సాప్ లో కొత్త ఫీచర్ .. ఒకసారి ట్రై చేయండి
- రతన్ టాటా పట్టిందల్లా పసిడే
- HYDRA: ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన
- అందరూ బుమ్రా అంటారు కానీ, పస లేదు.. మా బౌలర్ అతనికంటే గొప్ప: పాక్ పేసర్
- సీనియర్ ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్