చైనా లోని ఓ మైనింగ్ టన్నెల్ లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది చనిపోగా.. 30 మంది గాయపడ్డారు. నార్త్ చైనాలో ఉన్న జింక్, సిల్వర్ మైన్ లోకి 50మంది కార్మికులను తీసుకువెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. డైవరు బస్సుపై కంట్రోల్ తప్పడంతో.. టన్నెల్ గోడకు బస్సు గుద్దుకుంది. దీంతో 20 మంది కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి మీడియా తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే.. విపత్తు నిర్వహణా శాఖ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
చైనాలో బస్సు ప్రమాదం: 20మంది మృతి
- విదేశం
- February 24, 2019
లేటెస్ట్
- ఈశాన్య రాష్ట్రాల కళా మహోత్సవాలు
- ఇండియా శుభారంభం
- కేంద్ర క్రీడా శాఖ మంత్రి మాండవీయకు శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి విజ్ఞప్తి
- రాడార్ కేంద్రంతో ప్రజల ప్రాణాలకు ముప్పు: కూనంనేని
- చెస్ ఒలింపియాడ్లో ఇండియాకు తొలి డ్రా
- బౌలర్లు.. భళా : 4 వికెట్లతో విజృంభించిన బుమ్రా.. మెరిసిన సిరాజ్, ఆకాశ్దీప్, జడేజా
- బాడీ బిల్డర్లకు స్టెరాయిడ్స్ అమ్మకం
- కాంగ్రెస్వి డైవర్షన్ పాలిటిక్స్ : హరీశ్రావు
- స్టూడెంట్లతో టీచర్ అసభ్య ప్రవర్తన
- నాటి నుంచి నేటి దాకా.. తెలంగాణ ఎమ్మెల్యేల్లో ఏ కులంవాళ్లు ఎందరు?
Most Read News
- అంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్
- Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఎంతంటే...
- telangana NEET counselling : గుడ్న్యూస్ : నీట్ కౌన్సెలింగ్లో తెలంగాణ విద్యార్థులకు ఊరట
- IND vs BAN 2024: తప్పు జరిగింది: నాటౌటైనా పెవిలియన్కు వెళ్లిన కోహ్లీ
- బిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన
- Good Health : ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ?
- అవును నాకు ఆ సమస్య ఉంది: స్టార్ హీరోయిన్.
- IND vs BAN 2024: అంచనా తప్పింది: రోహిత్, సిరాజ్కు పంత్ క్షమాపణలు
- Viral news: రైల్వేస్టేషన్లో పాము హల్చల్..పరుగులు పెట్టిన ప్రయాణికులు
- తిరుమల లడ్డూ వివాదంలోకి ప్రకాష్ రాజ్: పవన్ కల్యాణ్కు సూటిగా ప్రశ్నలు