బిజినెస్

Gold Rate Today: బంగారం ధర ఒక్కరోజే ఇంత పెరిగితే ఇంకేం కొంటారు..!

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధరపై ఇవాళ(జనవరి 29, 2025) ఒక్కరోజే 920 రూపాయలు పెరిగింది. దీంతో.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 8

Read More

జాబ్ మార్కెట్ బాగానే ఉంది.. ఫ్యామిలీనే ఫస్ట్ ప్రియారిటీ..సర్వేలో సంచలన విషయాలు

తమకు ఉద్యోగం కంటే కుటుంబమే ముఖ్యమని 78 శాతం మంది ఉద్యోగులు ఒక సర్వేలో తెలిపారు. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలన్న ఎల్ అండ్​టీ చైర్మన్​ సుబ్రమణియ

Read More

మైనింగ్ కంపెనీ ఎన్​ఎండీసీలో ఉత్పత్తి పెంపుకు రూ.75 వేల కోట్లు

ఎన్​ఎండీసీ ఎండీ ప్రకటన హైదరాబాద్​, వెలుగు: ప్రభుత్వ యాజమాన్యంలోని మైనింగ్​ కంపెనీ ఎన్​ఎండీసీ లిమిటెడ్, వచ్చే పదేళ్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 1

Read More

టీసీఐ లాభం రూ.102 కోట్లు

హైదరాబాద్​, వెలుగు:ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (టీసీఐ) 2025 ఆర్థిక సంవత్సరం మూడవ క

Read More

రూ.లక్ష కోట్లతో వేదాంత అల్యూమినియం రిఫైనరీ

న్యూఢిల్లీ: మైనింగ్​కంపెనీ వేదాంత ఒడిశాలోని రాయగడలో రూ.లక్ష కోట్ల పెట్టుబడితో 6 ఎంటీపీఏల అల్యూమినా రిఫైనరీ, 3 ఎంటీపీఏల గ్రీన్ అల్యూమినియం ప్లాంట్&zwnj

Read More

ఎల్అండ్టీ ఫైనాన్స్ లాభం రూ.626 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: ఎల్​ అండ్ టీ ఫైనాన్స్ గత డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్ ఫలితాలను విడుదల చేసింది.  ఈ క్వార్టర్​లో రూ.626 కోట్ల నికరలాభం వచ్

Read More

టాటా క్యాపిటల్ బంపర్ ఆఫర్.. పూచీకత్తు లేకుండానే రూ.85 లక్షల వరకు లోన్​

హైదరాబాద్, వెలుగు:  స్టూడెంట్లకు రూ.85 లక్షల వరకు పూచీకత్తు లేకుండానే ఎడ్యుకేషన్​లోన్లు ఇస్తామని టాటా క్యాపిటల్​ ప్రకటించింది. మొత్తం చ‌దువు

Read More

ఫ్యామిలీ ఫస్ట్.. పని నెక్ట్స్!.. 78 శాతం మంది ఉద్యోగుల మాట ఇదే

న్యూఢిల్లీ: తమకు ఉద్యోగం కంటే కుటుంబమే ముఖ్యమని 78 శాతం మంది ఉద్యోగులు ఒక సర్వేలో తెలిపారు. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలన్న ఎల్ అండ్​టీ చైర్మన

Read More

అల్ట్రాటెక్ చేతికి హైడెల్‌‌బర్గ్ సిమెంట్‌‌

న్యూఢిల్లీ: అల్ట్రాటెక్ సిమెంట్ జర్మనీకి చెందిన హైడెల్‌‌బర్గ్ గ్రూప్ ఇండియా బిజినెస్‌‌ను కొనుగోలు చేయడానికి  ప్రయత్నాలు మొదలు

Read More

తెలంగాణలో భారీగా లోన్లు ఇవ్వనున్న ఫ్లెక్సీలోన్స్

హైదరాబాద్​, వెలుగు: డిజిటల్ లెండింగ్ ప్లాట్‌‌ఫారమ్ ఫ్లెక్సీలోన్స్​ ఈ ఏడాది తెలంగాణలో భారీ సంఖ్యలో లోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. కంపెనీ తెలం

Read More

బ్యాంకుల లిక్విడిటీ సమస్యలకు ఆర్‌‌‌‌బీఐ పరిష్కారం

న్యూఢిల్లీ: బ్యాంకుల లిక్విడిటీ (సరిపడినంత ఫండ్స్‌ ఉండడం) సమస్యలను తీర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌‌‌బీఐ) చర్యలు

Read More

సెబీకి కొత్త బాస్ కావాలి.. నోటిఫికేషన్ విడుదల

వచ్చే నెల28 తో ముగియనున్న మాధవి పురి బుచ్ పదవీ కాలం న్యూఢిల్లీ: సెబీకి కొత్త చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌&

Read More

పాలకంపెనీ కంట్రీ డిలైట్ నుంచి తేనె

హైదరాబాద్, వెలుగు: డెయిరీ ప్రొడక్టులు అమ్మే కంట్రీ డిలైట్  తేనెను కూడా మార్కెట్లో విడుదల చేసింది.  దీనిని   న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొ

Read More