బిజినెస్

అమెజాన్​ ప్రాజెక్టులు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌‌ఖాన్‌‌పేట గ్రామంలో పునరుద్దరించిన పలు

Read More

హెచ్​సీఎల్​ లాభం రూ.4,591 కోట్లు

న్యూఢిల్లీ:  హెచ్​సీఎల్​ టెక్నాలజీస్ గత డిసెంబర్​తో ముగిసిన మూడో క్వార్టర్​ ఫలితాలను సోమవారం ప్రకటించింది.  కంపెనీ కన్సాలిడేటెడ్​ నికర లాభం

Read More

వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం స్మార్ట్​ టర్మ్​ ప్లాన్​

హైదరాబాద్​, వెలుగు: ​ వర్కింగ్ ప్రొఫెషనల్స్, చిన్న వ్యాపారాల యజమానుల కోసం ఇన్సూర్​టెక్​ సంస్థ  రెన్యూబయ్ స్మార్ట్ టర్మ్  ప్లాన్‌‌న

Read More

జేఎస్​డబ్ల్యూ సిమెంట్​ ఐపీఓకు ఓకే

న్యూఢిల్లీ: సజ్జన్ జిందాల్ ప్రమోట్ చేస్తున్న జేఎస్​డబ్ల్యూ గ్రూప్‌‌లో భాగమైన జేఎస్​డబ్ల్యూ సిమెంట్ ఐపీఓ ద్వారా రూ. 4,000 కోట్లు సేకరించడానిక

Read More

4 నెలల కనిష్టానికి రిటైల్​ ఇన్​ఫ్లేషన్​

న్యూఢిల్లీ: ధరలు దారికొచ్చాయి. డిసెంబర్‌‌లో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ట స్థాయి 5.22 శాతానికి తగ్గింది. ఇది నవంబర్‌‌లో &

Read More

హైదరాబాద్​ మార్కెట్లోకి గోద్రేజ్ ప్రాపర్టీస్

హైదరాబాద్​, వెలుగు:  గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ హైదరాబాద్‌‌లో అడుగుపెట్టింది. తన మొదటి హౌసింగ్ ప్రాజెక్ట్ నుంచి దాదాపు రూ.1,300 కోట్

Read More

పండగ పూట స్టాక్ మార్కెట్ కుదేలు.. రూ.24.69 లక్షల కోట్లు ఖతం

1,048 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్  నిఫ్టీ 345 పాయింట్లు డౌన్​ ముంబై: ఈక్విటీ మార్కెట్లు సోమవారం విపరీతంగా నష్టపోయాయి. సెన్సెక్స్​ వె

Read More

ఎన్​ఎఫ్​ఓలతో రూ.1.18 లక్షల కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: అసెట్ ​మేనేజ్​మెంట్​సంస్థలు గత ఏడాది రూ.1.18 లక్షల కోట్లను సమీకరించాయి. ఇందుకోసం 239 కొత్త ఫండ్ ఆఫరింగ్స్​ను (ఎన్​ఎఫ్ఓలు) ప్రారంభించాయి. స

Read More

రూ.500 కోట్లు సేకరించిన వీవర్క్​

న్యూఢిల్లీ: కోవర్కింగ్ కంపెనీ వీవర్క్ ఇండియా సోమవారం రైట్స్ ఇష్యూ ద్వారా రూ.500 కోట్లు సేకరించింది. అప్పులను తగ్గించి, మరింత వృద్ధిని సాధించడానికి ఈ న

Read More

మొదలైన అమెజాన్​ రిపబ్లిక్ డే సేల్​

న్యూఢిల్లీ: ఈ–కామర్స్​ కంపెనీ అమెజాన్​సోమవారం నుంచి రిపబ్లిక్ డే సేల్​ను మొదలుపెట్టింది.  ఈ సందర్భంగా స్మార్ట్‌‌ఫోన్‌‌ల

Read More

ఇన్ఫోసిస్ చీఫ్ చెప్పినా మనోళ్లు వినట్లే.. వారానికి 46 గంటలే పని చేస్తున్నరు

ఎక్కువ గంటలు పనిచేసే దేశాల లిస్టులో భారత్​ది 13వ స్థానం టాప్​లో భూటాన్‌..తర్వాతి ప్లేస్​లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ న్యూఢిల్లీ: 'వార

Read More

గోల్డ్ ప్రియులకు షాక్..కొనేటట్టు లేదు..80వేల మార్క్ దాటిన బంగారం ధరలు..

బంగారం ధరలు మరోసారి 80వేల మార్క్ ను తాకింది. సోమవారం( జనవరి13, 2025)న 470 రూపాయలు పెరిగి రూ. 80వేలకు చేరింది.  హైదరాబాద్ తో పాటు దేశమంతా బంగారం వ

Read More

భోగి మంటల్లో..10 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ సంపద మటాష్..పెట్టుబడిదారుల రక్త కన్నీరు

సంక్రాంతి పండుగ రోజు స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చూశాయి. భోగి రోజు సోమవారం(జనవరి 13) ఓపెనింగ్ లో తీవ్ర నష్టాలకు గురైన మార్కెట్లు కొంత కోలుకున్నట్ల

Read More