
బిజినెస్
ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఎంత చల్లటి కబురు చెప్పారంటే..
ఏఐ, క్లౌడ్ కోసం రూ.25,700 కోట్లు.. ఇన్వెస్ట్ చేస్తామన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 2030 నాటికి కోటికి మందికి ఏఐ శిక్షణ ఇస్తామని ప్రకట
Read Moreట్యాక్స్ పేయర్లకు గుడ్న్యూస్ : రూ.10 లక్షల వరకు ఇన్కం ట్యాక్స్ లేదంటగా..!
ట్యాక్స్ పేయర్లకు శుభవార్త అందుతోంది. ప్రస్తుతం రూ.7 లక్షలుగా ఉన్న ఆదాయ పన్ను రహిత పరిమితిని.. కేంద్ర ఆర్థిక శాఖ రూ. 10 లక్షలకు పెంచనుందని వార్తలు చక్
Read Moreసాఫ్ట్వేర్ ఉద్యోగులకు చల్లటి కబురు.. HCL ఉద్యోగులు పండగ చేస్కోండి..
ప్రముఖ టెక్ కంపెనీల్లో ఒకటైన హెచ్సీఎల్టెక్ కంపెనీ తమ సంస్థలో పనిచేస్తున్న జూనియర్ ఉద్యోగులకు చల్లటి కబురు చెప్పింది. జూనియర్ లెవెల్స్లో పనిచేస్తున్
Read Moreబంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాములు గోల్డ్ రేటు ఇలా ఉంది..
బంగారం ధరల్లో మంగళవారం (జనవరి 7, 2025) ఎలాంటి మార్పు లేదు. పసిడి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. బంగారం ధర సోమవారం పది గ్రాములకు రూ.700 తగ్గింది. దేశ
Read Moreఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..డిపాజిట్లు16శాతం పెరిగాయ్..
హైదరాబాద్, వెలుగు: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గత నెలతో ముగిసిన మూడో క్వార్టర్ఫలితాలను విడుదల చేసింది. బ్యాంకు కాసా డిపాజిట్లు ఈ క్వార్టర్లో రూ
Read Moreఫైర్ఫ్లోలో వాటాలు అమ్మిన ఎయిర్టెల్, వొడాఫోన్
న్యూఢిల్లీ: వై–ఫై ఇన్ఫ్రాస్ట్రక్చర్కంపెనీ ఫైర్ఫ్లైలో తమ వాటాలను ఐబస్నెట్వర్క్కు అమ్మినట్టు టెలికం ఆపరేటర్లు ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా (వ
Read Moreరూ.8 వేల కోట్లు సేకరించనున్న కేంద్ర ప్రభుత్వం సంస్థ ఐఐఎఫ్ఎల్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్(ఐఐఎఫ్ఎల్) దేశవిదేశీ సంస్థల నుంచి అప్పుల ద్వారా ర
Read MoreHMPV వైరస్ దెబ్బకు స్టాక్ మార్కెట్ ఢమాల్..రెండు ఇండెక్స్లూ డీలా పడ్డాయి
మార్కెట్లో వైరస్ భయాలు సెన్సెక్స్ 1,250 పాయింట్లు డౌన్ 388 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ రూ.10.98 లక్షల కోట్లు ఆవిరి 1.62 శాతం న
Read Moreన్యూ ఇయర్ గిఫ్ట్గా భారీగా ఛార్జీలు పెంచిన ఓటీటీలు
ఓటీటీ వ్యూవర్స్ కు షాకింగ్ న్యూస్. ఓటీటీ ఛానల్స్ ఇప్పుడున్న ఛార్జీలను భారీగా పెంచి కస్టమర్లకు షాకింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాయి. అయితే ఈ బాదుడు ముందుగా రి
Read Moreటాటా సుమో మళ్లీ వస్తోంది.. అద్దిరిపోయే లుక్తో.. ఇంకా పవర్ ఎక్కువగా..!
టాటా సుమో కొత్త లుక్ తో.. కొత్త ఫీచర్స్ తో రీ-ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ సారి SUV మార్కెట్ ను షేక్ చేయడం పక్కా అని అనలిస్ట్ లు అంటున్నా
Read Moreవైరస్ వార్తలతో.. స్టాక్ మార్కెట్ ఢమాల్.. 8 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఇండియన్ స్టాక్ మార్కెట్ కు HMPV వైరస్ దెబ్బ తగిలింది. ఇండియాలో రెండు కేసులు నమోదైనట్లు అధికారికంగా ప్రకటించటంతో.. స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలి
Read Moreస్పామ్ కాల్స్ అరికట్టేందుకు ట్రాయ్ పైలెట్ ప్రాజెక్ట్
న్యూఢిల్లీ: స్పామ్ కాల్స్ను తగ్గించేందుకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) త్వరలో ఓ పైలెట్ ప్రాజెక్ట
Read More