గచ్చిబౌలి, వెలుగు : ఐటీ కారిడార్లో ఆకతాయిల తీరు మారట్లేదు. వీకెండ్ వచ్చిదంటే నాలెడ్జ్సిటీ రోడ్లపై బైక్ స్టంట్లతో హడలెత్తిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బైక్ రైసింగ్ లకు పాల్పడ్డ 40 మందిపై రాయదుర్గం పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. 40 బైకులను సీజ్ చేసి ఆర్టీఏ అధికారులకు అప్పగించారు.
హైదరాబాద్లో 40 మంది బైక్ రేసర్లపై కేసు
- హైదరాబాద్
- October 27, 2024
లేటెస్ట్
- గ్రూప్ 1 మెయిన్స్ లో మరోసారి చిట్టీల కలకలం
- కబడ్డీ కమిటీ ఎన్నికలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
- బీసీలకు కేంద్రం అన్యాయం చేస్తోంది
- న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా.. అయినా టాప్లోనే రోహిత్ సేన
- ప్రాణహిత నదిలో ముగ్గురు గల్లంతు
- కుమ్మరివాడి అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి
- గుస్సాడి కనక రాజు మృతికి ప్రధాని మోదీ సంతాపం
- అధైర్యపడొద్దు.. అండగా ఉంటా : కార్యకర్త కుటుంబానికి సీఎం రేవంత్ భరోసా
- సావరిన్ రేటింగ్స్ ఇచ్చే సంస్థలు పారదర్శకంగా లేవు : నిర్మలా సీతారామన్
- మనీలాండరింగ్ పేరుతో రూ.1.22 కోట్లు కొట్టేశారు
Most Read News
- IND vs NZ 2nd Test: కోహ్లీకే ఎందుకిలా.. అంపైర్లు ఎందుకు పగ బడుతున్నారు
- Team India: ఇకనైనా బుద్ధిగా ఉండు కొడకా..! భారత యువ క్రికెటర్కు తల్లి సలహా
- ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్.. 2 డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్
- డిగ్రీతో బ్యాంక్ ఉద్యోగాల జాతర.. వెంటనే అప్లై చేసుకోండి
- Yes Bank ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..సెప్టెంబర్ త్రైమాసికంలో భారీ లాభాలు..
- ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రత్యేక యాప్
- BGT 2024: ఇప్పటికి కరుణించారు: ఆస్ట్రేలియా టూర్కి దేశవాళీ పరుగుల వీరుడు
- IND vs NZ 2nd Test: 12 ఏళ్ళ తర్వాత టెస్ట్ సిరీస్ ఓటమి.. భారత ఓటమికి కారణాలివే
- జైళు నుంచే లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ.. ఏడుగురు పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్
- వారఫలాలు ( సౌరమానం) అక్టోబర్ 27 నుంచి నవంబర్ 02 వరకు