న్యూఢిల్లీ: ముడిచమురు, శుద్ధి చేసిన వంటనూనెలపై కేంద్రం ప్రాథమిక దిగుమతి పన్నును 20 శాతం పెంచింది. నూనె గింజల ధరలు తక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్న రైతులను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ చర్య వంటనూనెల ధరలను, డిమాండ్ను తగ్గిస్తుంది. పామాయిల్, సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులూ తగ్గుముఖం పడతాయి. కేంద్రం ఈ మూడు నూనెలపై మొత్తం దిగుమతి సుంకాన్ని 5.5 శాతం నుంచి 27.5 శాతానికి పెంచింది. మనదేశానికి భారీగా శుద్ధి చేసిన పామాయిల్, శుద్ధి చేసిన సోయా ఆయిల్, శుద్ధి చేసిన సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతుంది.
వంటనూనెలపై దిగుమతి సుంకం పెంపు
- హైదరాబాద్
- September 15, 2024
లేటెస్ట్
- సీ గార్డియన్ MQ-9B నిఘాడ్రోన్లో టెక్నికల్ ప్రాబ్లమ్..బంగాళాఖాతంలో కూలిపోయింది
- Dulip Samaraweera: శ్రీలంక మాజీ క్రికెటర్పై ఆస్ట్రేలియా క్రికెట్ 20 ఏళ్ళు నిషేధం
- త్వరలోనే జనసేనలో చేరుతున్నా.. బాలినేని
- యుద్ధప్రాతిపదికన పాలేరు కాలువ గండి పూడ్చివేత.. ఊపిరి పీల్చుకున్న రైతులు..
- Congress Vs BJP: మల్లికార్జున్ ఖర్గేకు జేపీ నడ్డా కౌంటర్ లెటర్
- భద్రాద్రిటెంఫుల్ప్రధాన అర్చకుడి సస్పెన్షన్
- కులగణనపై నీతులు చెప్పొద్దు.. కేటీఆర్ సుద్దపూస మాటలు ఆపాలి.. ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్
- గత ప్రభుత్వాలు జమ్ము కాశ్మీర్ ను దోచుకున్నాయి.. ప్రధాని మోడీ
- ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య: మంత్రి సీతక్క
- V6 DIGITAL 19.09.2024 EVENING EDITION
Most Read News
- మీ పిల్లల వయసు 18 ఏళ్ల లోపేనా..? కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీం తీసుకొచ్చింది..
- ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్. కారణం ఏంటంటే..?
- బుల్డోజర్లతో నేలమట్టం : మంచిర్యాల జిల్లాలో 5 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత
- వరంగల్లో జోరుగా.. వీడియోకాల్ ఫ్రాడ్స్
- రైతుల రక్తంలో పెస్టిసైడ్స్ విషం.. రక్తం, మూత్రంలో 28 రకాల పురుగు మందుల అవశేషాలు
- తిరుపతి లడ్డూ ప్రసాదం కోసం జంతు నూనె వాడారు.. సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..
- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం హార్టికల్చర్ ఆఫీసర్
- గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్పై ప్రభుత్వం కీలక ప్రకటన
- హైడ్రా నుంచి టెండర్లకు ఆహ్వానం : కాంట్రక్టర్లకు 7 రోజులే అవకాశం
- Kitchen Tips : వీటిని వండేటప్పుడు.. వీటిని కలపండి.. మరింత రుచిగా ఉంటాయి..