అచ్చం పేట, వెలుగు: మంచినీటి కోసం చెంచు గిరిజనులు రోడ్డెక్కారు. బల్మూర్ మండల కేంద్రంలోని చెంచు కాలనీలో పది రోజులుగా మంచినీళ్లు సప్లై కావడం లేదని ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. చెంచు కాలనీలో తాగునీటి సమస్య ఉందని సర్పంచ్, సెక్రటరీ, ఎంపీడీవోకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా నాలుగైదు బిందెలు మాత్రమే వస్తున్నాయని వాపోయారు. ఆందోళనకారులకు కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు మద్దతు తెలిపారు.
నీళ్ల కోసం రోడ్డెక్కిన చెంచులు
- మహబూబ్ నగర్
- June 20, 2023
లేటెస్ట్
- ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్లు ఆలస్యం!
- కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ.. అసలు ఎవరు ఈయనా..?
- గుడ్ న్యూస్: చేనేత కార్మికులకు లక్షలోపు రుణాలు మాఫీ
- రెండు పార్ట్లుగా నాని ప్యారడైజ్..నిజమేనా?
- బిగ్ అలర్ట్.. టీఎస్ ఎడ్సెట్ నోటిఫికేషన్ రిలీజ్
- వాటర్ హీటర్ పెడుతూ షాక్ కొట్టి చనిపోయిన మహిళ
- స్థానిక ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీకి బీజేపీ సై
- ‘కాకతీయుల గురించి మరికొంత’.. పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ స్పీకర్ మధుసూదనా చారి
- బార్ అసోసియేషన్ కాలపరిమితిని రెండేళ్లు కొనసాగించాలి : కొండల్ రెడ్డి
- ఆఫీసర్లే అమ్మానాన్నయ్యారు!..వైభవంగా అనాథ యువతి పెండ్లి
Most Read News
- Gold Rates: దిగొస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్లో ఎంతంటే..?
- హైదరాబాద్లో రోజుకు 4 నుంచి 6 గంటలే నిద్ర..కారణాలేంటి.?
- దంపతులు విడిగా నిద్రపోవడం సుఖమా?..స్లీపింగ్ డైవర్స్ అంటే ఏంటి.?
- మీ కిడ్నీలు హెల్దీగా ఉన్నాయా?. వెంటనే ఈ మూడు టెస్టులు చేయించుకోండి
- కిడ్నీ సమస్యలున్నాయా.. వీళ్ళు ఈ టెస్టులు చేయించుకోండి... మిస్సవ్వకండి ప్లీజ్..
- IND vs NZ Final: ఒకటి పట్టి నాలుగు వదిలేశారు: ఫైనల్లో ఇండియా చెత్త ఫీల్డింగ్
- హైదరాబాద్ లో 30 గంటలుగా నో వాటర్..మంచినీళ్లు లేక జనం తీవ్ర ఇబ్బంది.. NHAIపై జలమండలి ఆగ్రహం
- Viral Video: రీల్స్ పిచ్చి.. ఏకంగా ఓ అపార్టుమెంటునే తగలబెట్టింది
- IND vs NZ Final: ఇంకెన్ని వదిలేస్తావ్ షమీ.. చేతుల్లోకి వచ్చిన క్యాచ్ మిస్
- గర్వంతో ఉప్పొంగిపోయా.. టీమిండియా విజయంపై మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్