వ్యాపారి శ్యామ్​సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శర్మ కుటుంబానికి వివేక్​ వెంకటస్వామి పరామర్శ

వ్యాపారి శ్యామ్​సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శర్మ కుటుంబానికి వివేక్​ వెంకటస్వామి పరామర్శ

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని లక్ష్మీనగర్​ నివాసి, వ్యాపారి శ్యామ్​సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శర్మ ఇటీవల చనిపోయాడు. చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి గురువారం రాత్రి వారి నివాసానికి వెళ్లి శర్మ ఫొటో వద్ద పూలు వేసి నివాళులర్పించారు.

శర్మ కుమారుడైన కన్య్జూమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శర్మ, ఇతర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. వివేక్​ వెంట రామగుండం లయన్స్​ క్లబ్​ ప్రెసిడెంట్​ పి.మల్లికార్జున్​, లీడర్లు కామ విజయ్, సంజీవ్, మధు, తదితరులున్నారు.