ముషీరాబాద్, వెలుగు: చిక్కడపల్లి సీఐ ఏరుకొండ సీతయ్యపై బదిలీ వేటు పడింది. శుక్రవారం ర్యాలీ నిర్వహిస్తున్న గ్రూప్ వన్ అభ్యర్థులపై లాఠీచార్జ్ చేయడంతో ఆయనను స్పెషల్ బ్రాంచ్ కి బదిలీ చేస్తూ నగర సీపీ సీవీ ఆనంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా గతంలో ఓ చర్చి వివాదంలో ఆయన తలదూర్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన స్థానంలో ఎస్బీ నుంచి రాజు నాయక్ ను చిక్కడపల్లి సీఐగా బదిలీ చేశారు.
గ్రూప్ వన్ అభ్యర్థులపై లాఠీచార్జ్ ఎఫెక్ట్.. చిక్కడపల్లి సీఐ బదిలీ
- హైదరాబాద్
- October 21, 2024
లేటెస్ట్
- Bagheera Trailer: 'బఘీర’ ట్రైలర్తో అంచనాలు పెంచేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..
- విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు కోటి పరిహారం: సీఎం రేవంత్
- భువనగిరి బాలసదన్ లో దారుణం..
- బాధితులతో ఫ్రెండ్లీగా.. క్రిమినల్స్తో కఠినంగా ఉండండి : సీఎం రేవంత్ రెడ్డి
- తూకం పేరుతో మోసం చేస్తారు జాగ్రత్త..
- టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : దామోదర్రెడ్డి
- తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం...78 యూనిట్ల రక్తసేకరణ
- ఎస్సీ బాయిస్ హాస్టల్ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
- ఎమ్మెల్సీ కోదండారాంను కలిసిన షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులు
- వికారాబాద్ జిల్లా అభివృద్దికి VUDA ఏర్పాటు
Most Read News
- మల్కాజిగిరిలో ఉంటున్నారా..? అయితే జర జాగ్రత్త.. ఎందుకంటే..
- ఒక్క హిట్ పడగానే రూ.50 కోట్లు రెమ్యూనరేషన్ అడుగుతున్నాడా..?
- రాహుల్ స్థానంలో అతన్ని తీసుకోండి.. కష్టాల్లో ఆదుకోగలడు: మాజీ క్రికెటర్
- గేమ్ ఛేంజర్ లో మరో టాలీవుడ్ హీరో..
- Diwali 2024: దీపావళి ఐదు రోజుల పండుగ... ప్రాముఖ్యత.. ఆచారాలు ఇవే..
- టెక్నాలజీ : వాట్సాప్ లో కొత్త ఫీచర్ .. ఒకసారి ట్రై చేయండి
- రతన్ టాటా పట్టిందల్లా పసిడే
- HYDRA: ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన
- అందరూ బుమ్రా అంటారు కానీ, పస లేదు.. మా బౌలర్ అతనికంటే గొప్ప: పాక్ పేసర్
- సీనియర్ ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్