గణపతి బప్పా మోరియా నినాదాలు, కేరింతలతో నగరం మార్మోగింది. మంగళవారం సాయంత్రం నుంచి ప్రతి బస్తీ, కాలనీల నుంచి పెద్ద సంఖ్యలో గణనాథుల విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి. బ్యాండ్ మేళాలు, డీజేలు, తీన్మార్స్టెప్పులు, కోలాటాలతో యువత, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలామంది వినూత్నంగా అలంకరించిన గణనాథులకు లైటింగ్ ఏర్పాటు చేసి తీసుకువచ్చారు. దీంతో చార్మినార్, బేగంబజార్, ఎంజే మార్కెట్, బషీర్బాగ్, లిబర్టీ ప్రాంతాలు కళకళలాడాయి. ఎంజే మార్కెట్ వద్ద మహిళలపై లైంగికదాడులకు నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ తీయడం ఆకట్టుకుంది. స్టాప్ వయలెన్స్ ఎగైనెస్ట్ విమెన్ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. పలు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ప్రభుత్వ శాఖలు ఫుడ్, వాటర్ప్యాకెట్స్ పంపిణీ చేశాయి. సాయంత్రం మొదలు తెల్లవారే వరకు పాతబస్తీ నుంచి టాంక్బండ్ వరకు వినాయకులు బారులు తీరారు. సికింద్రాబాద్ నుంచి అర్ధరాత్రి వరకూ గణనాథుల ఊరేగింపులు కొనసాగాయి. – హైదరాబాద్ సిటీ,వెలుగు
తరలివచ్చిన జనం.. అదిరింది నిమజ్జనం
- హైదరాబాద్
- September 18, 2024
లేటెస్ట్
- హాట్ టాపిక్గా మారిన కేసులో ట్విస్ట్.. నార్సింగి పోలీస్ స్టేషన్కు జానీ భార్య..
- V6 DIGITAL 19.09.2024 AFTERNOON EDITION
- నాగబాబు మాటలు ఎవరి గురించి.. : సోషల్ మీడియాలో గోలగోల ఎందుకు..?
- ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్.. టైం టేబుల్ ఇదే!
- సూర్యాపేటలో రెచ్చిపోయిన దొంగలు కత్తులతో బెందిరించి చోరి
- నిజాం కాలం నాటి మ్యూజియం చూశారా?
- Kitchen Tips : వీటిని వండేటప్పుడు.. వీటిని కలపండి.. మరింత రుచిగా ఉంటాయి..
- Tech Alert : మీ పిల్లలు స్మార్ట్ వాచ్ వాడుతున్నారా.. కిడ్నాప్ అయ్యే అవకాశం.. జాగ్రత్త పేరంట్స్
- అమ్మో.. ఇంత పెద్ద కుట్రనా.. పేలుళ్లకు పేజర్లనే వాడటానికి కారణం ఇదా..!
- పెళ్లైన కొన్ని రోజులకే నవవధువు అనుమానస్పద మృతి
Most Read News
- మీ పిల్లల వయసు 18 ఏళ్ల లోపేనా..? కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీం తీసుకొచ్చింది..
- ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్. కారణం ఏంటంటే..?
- 10రోజుల్లో 800కోట్ల రూపాయల మద్యం తాగేశారు...
- వరంగల్లో జోరుగా.. వీడియోకాల్ ఫ్రాడ్స్
- నమ్మలేని నిజం : టప్పర్ వేర్ కంపెనీ దివాళా తీసింది
- బుల్డోజర్లతో నేలమట్టం : మంచిర్యాల జిల్లాలో 5 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత
- ఆర్టీసీ బస్సుకు పెళ్లి కూతురిగా ముస్తాబు..కన్నీటితో తుది వీడ్కోలు
- తిరుపతి లడ్డూ ప్రసాదం కోసం జంతు నూనె వాడారు.. సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..
- పాకిస్తాన్ లో 100 కోట్లు వసూలు చేసిన ఫస్ట్ మూవీ.. ఇండియాలో రిలీజ్
- రైతుల రక్తంలో పెస్టిసైడ్స్ విషం.. రక్తం, మూత్రంలో 28 రకాల పురుగు మందుల అవశేషాలు