సంత్​ సేవాలాల్​ జయంతికి రావాలని సీఎంకు ఆహ్వానం

సంత్​ సేవాలాల్​ జయంతికి రావాలని సీఎంకు ఆహ్వానం

కొడంగల్, వెలుగు: కొడంగల్​లో ఈ నెల 15న నిర్వహించనున్న గిరిజన ఆరాధ్య దైవం సంత్​సేవాలాల్ మహారాజ్​జయంతి ఉత్సవాలకు రావాలని కొడంగల్​సేవాలాల్ ​ఉత్సవ కమిటీ సభ్యులు సీఎం రేవంత్​రెడ్డిని ఆహ్వానించారు. బుధవారం సిటీలోని నివాసంలో కలిసి ఇన్విటేషన్​అందజేశారు. 

సీఎంను కలిసిన వారిలో కమిటీ అధ్యక్షుడు శివచౌహాన్, కార్యదర్శి శంకర్​నాయక్, రెడ్యానాయక్, సంతోశ్​ఉన్నారు.