
నారాయణపేట, వెలుగు: జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న సిక్తా పట్నాయక్ ఆదివారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నారాయణపేట జిల్లా అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారని, జిల్లా అభివృద్దికి కృషి చేయాలని ఆదేశించారని కలెక్టర్ తెలిపారు.