సంజనా ఠాకూర్​కు కామన్వెల్త్​ బహుమతి

సంజనా ఠాకూర్​కు కామన్వెల్త్​ బహుమతి

 ప్రపంచవ్యాప్తంగా కామన్వెల్త్​ కథానికల కాంపిటీషన్​లో పోటీపడిన 7359 మందిలో ముంబయికి చెందిన 26ఏండ్ల సంజనా ఠాకూర్​ ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఆమెకు 5000 పౌండ్ల నగదు బహుమతి ప్రదానం చేస్తారు. సంజనా ఠాకూర్​ రాసిన ఐశ్వర్యా రాయ్​ శీర్షికకు ఈ బహుమతి లభించింది. ఈ బహుమతి గెలుచుకున్న రెండో భారతీయ రచయిత్రిగా, మూడో రచయితగా రాకూర్​ నిలిచారు.

 గతంలో ఈ బహుమతిని గెలుచుకున్న భారతీయ రచయితులు పరాశర్​ కులకర్ణి (2016) రచించిన కౌ అండ్​ కంపెనీ కథ, కృతికా పాండే (2020) ది గ్రేట్​ ఇండియన్​ టీ అండ్​ స్నేక్స్​కు లభించాయి.