వికారాబాద్‌లో సీఎం,స్పీకర్​ ఫొటోలకు క్షీరాభిషేకం

వికారాబాద్‌లో సీఎం,స్పీకర్​ ఫొటోలకు క్షీరాభిషేకం

వికారాబాద్, వెలుగు:  ఎస్పీ  వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత..  వికారాబాద్ కు వచ్చి అసెంబ్లీ స్పీకర్​  గడ్డం ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్​  నాయకులు  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  గురువారం సన్మానించారు.   అంతకుముందు స్థానిక ఎన్టీఆర్​  చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​  చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. 

ఈ కార్యక్రమంలో పార్టీ టౌన్​ ప్రెసిండెంట్​ సుధాకర్​రెడ్డి, నాయకులు  రెడ్యా నాయక్​, సంగని జంగయ్య, మల్లేషం, ఆనంద్​, ప్రదీప్​తదితరులు పాల్గొన్నారు.