హైదరాబాద్, వెలుగు : గత పదేండ్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకోవడమే కాకుండా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారని కాంగ్రెస్ఎమ్మెల్యే మదన్మోహన్ విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్మళ్లీ ప్రజల్ని మభ్యపెట్టడానికి నల్గొండలో సభ నిర్వహించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే రామచంద్రనాయక్, బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మాట్లాడారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భుత ప్రాజెక్టు అంటూ వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని, తుగ్లక్పనిచేసిన కేసీఆర్.. అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చుక్కనీరు కూడా రాలేదని అన్నారు. ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా కేటీఆర్, హరీశ్రావుకు ఇంకా మత్తు దిగడం లేదన్నారు. కేసీఆర్ నిజమైన తెలంగాణ వాది కాదు కాబట్టే అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చ జరుగుతున్నా ప్రతిపక్షనేతగా సభకు హాజరు కావడం లేదని విమర్శించారు. రాజకీయ స్వార్థం కోసం కృష్ణాజలాలను కేసీఆర్ఆంధ్రాకు తాకట్టు పెట్టారని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్విమర్శించారు. నిజాయితీ ఉంటే కేసీఆర్అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు.
కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా..నల్గొండ సభ పెట్టడం సిగ్గుచేటు : మదన్మోహన్ ఫైర్
- హైదరాబాద్
- February 13, 2024
లేటెస్ట్
- నిరసన పేరుతో తాళాలు వేస్తే సహించం : పొన్నం ప్రభాకర్
- జైపూర్ మండల కేంద్రంలో హార్టికల్చర్ నర్సరీ భూమి కబ్జాకు యత్నం
- దుర్గామాత గుడి తొలగించాలంటున్నారని...పెట్రోల్ బాటిళ్లతో మహిళల ధర్నా
- బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు బంధువులపై కేసు నమోదు
- నిర్మల్ లో ఆర్ఎస్ఎస్ పథ సంచలన్
- సమస్యలుంటే రైతులు మిల్లర్ల వద్దకు వెళ్లొద్దు : నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్
- ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తం: బాలకిష్టారెడ్డి
- 200 అసెంబ్లీ సీట్లపై పొత్తు కుదిరింది:శరద్ పవార్
- బీఆర్ఎస్ నేతలకు మంత్రి దామోదర సవాల్
- మాస్టర్ మైండ్స్ విద్యార్థినిని సన్మానించిన ఏపీ సీఎం
Most Read News
- ఓరి దేవుడా.. మళ్లీ వర్షాలా.. : ఈ నెలలోనే.. అక్టోబర్ లో మరో రెండు అల్పపీడనాలు
- ఏపీ సచివాలయానికి ఐఏఎస్ ఆమ్రపాలి.. సీఎస్కు జాయినింగ్ రిపోర్ట్
- ప్రయాణికులకు బిగ్ షాక్.. రైలు రిజర్వేషన్ రూల్స్ మారాయి.. కొత్త నిబంధనలు ఇవే..!
- జియో 5G కొత్త రీఛార్జ్ ప్లాన్ : 90 రోజులకు 200 GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.. అతి తక్కువ ధరకే..
- సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో మహిళా అఘోరీ ప్రత్యక్షం
- బాధితుడికి రూ.6లక్షల పరిహారం చెల్లించండి.. ఎల్వీ ప్రసాద్ఆస్పత్రికి కన్స్యూమర్ ఫోరం ఆదేశం
- 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు : ఎమ్మెల్యే రోహిత్రావు
- IND Vs NZ, 1st Test: రోజంతా దరిద్రమే: పంత్కు గాయం.. రోహిత్ రెండు క్యాచ్లు మిస్
- ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ.. వాటిపైనే చర్చ..!
- హైడ్రా తరహాలో.. హైదరాబాద్లో ఫుట్పాత్లపై షాపులు నేలమట్టం