ప్రజాపాలనా విజయోత్సవాలు: అంబర్ పేటలో బైక్ ర్యాలి

ప్రజాపాలనా విజయోత్సవాలు:  అంబర్ పేటలో బైక్ ర్యాలి

కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మోత రోహిత్ ఆధ్వర్యంలో అంబర్​పేట తిలక్​నగర్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు 1000 బైక్​లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడి ఇందిరా గాంధీ విగ్రహం సర్కిల్ వద్ద ‘తెలంగాణ రైసింగ్’ అనే టైటిల్​తో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న భారీ బ్యానర్​ ప్రదర్శించారు.