ప్రజలను మభ్య పెట్టేదిగా ప్రస్తుత బడ్జెట్ ఉంది. గత పదేండ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల నుంచి రూ.54.18 లక్షల కోట్ల ఆదాయపు పన్ను వసూలు చేసింది. ఇప్పుడు రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపును ఇస్తున్నమని ప్రకటించింది. ప్రస్తుత బడ్జెట్ తో ఏడాదికి రూ.80 వేలు ఆదా అవుతాయని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. అంటే నెలకు రూ.6,666 మాత్రమే. బడ్జెట్ లో రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. -
ప్రజలను మభ్యపెట్టేలా బడ్జెట్: కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే
- దేశం
- February 2, 2025
లేటెస్ట్
- క్యాన్సర్ లక్షణాలను ముందే గుర్తిస్తే నయం చేయొచ్చు
- ఏఐతో న్యాయసేవల్లో విప్లవాత్మక మార్పులు : హైకోర్టు జడ్జి సూరెపల్లి నంద
- ట్రంప్ అయితే ఏంటి..? అమెరికాకు ధీటుగా టారిఫ్లు పెంచిన కెనడా, మెక్సికో
- పర్వతగిరి మండలంలో క్వాలిటీ లేకుండా కల్వర్టు నిర్మాణం
- నల్గొండ చెరువు గట్టు జాతరకు పోటెత్తిన భక్తులు
- ఎలక్ట్రిక్ బేబీ నెయిల్ కట్టర్.. చిన్నపిల్లల గోర్లను ఈజీగా కట్ చేయొచ్చు
- వెంకటాపురం మండలంలో అంగన్వాడీ టీచర్ల ధర్నా
- డార్క్ నైట్.. లైట్ గ్లో: జపాన్ అడవుల్లో అరుదైన మిణుగురు పురుగులు
- వరంగల్ లో మంచు తెర..!
- ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ లేకుంటే షాపు సీజ్
Most Read News
- Good News: బడ్జెట్ ఎఫెక్ట్తో బంగారం ధరలు తగ్గే అవకాశం
- జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది..!
- Union Budget 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..
- Union Budget 2025-26 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
- ఫిబ్రవరి 3 వసంత పంచమి.. సరస్వతి దేవికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఇవే..
- Champions Trophy 2025: ‘ద్రోహానికి ముఖం ఉంటే.. అది పాకిస్థానే..’: సెలెక్టర్లను ఏకిపారేసిన పాక్ పేసర్
- Union Budget 2025-26: బడ్జెట్ దెబ్బతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- బడ్జెట్ 2025: భారీగా పెరిగిన ఇన్సూరెన్స్ కంపెనీలషేర్ల ధరలు
- Hair Beauty: జుట్టు నల్లగా ...మెరుస్తూ.. పొడుగ్గా ఉండాలంటే .. బెస్ట్ ఆయిల్ ఇదే...
- 28 ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. రిటైర్మెంట్ ప్రకటించిన బెంగాల్ దిగ్గజం