లంకాసాగర్ ​ప్రాజెక్ట్​నుంచి నీటి విడుదల 

లంకాసాగర్ ​ప్రాజెక్ట్​నుంచి నీటి విడుదల 

పెనుబల్లి, వెలుగు : పెనుబల్లి మండలం అడవిమల్లేలలోని లంకాసాగర్​ ప్రాజెక్ట్​ నుంచి గురువారం కాంగ్రెస్​ రాష్ట్ర నాయకుడు మట్టాదయనంద్​ నీటిని విడుదల చేశారు. ఐబీఈఈ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పూజలు చేసి ప్రాజెక్ట్​ గేట్లను ఎత్తారు.

అనంతరం అడవిమల్లేలలోని పీహెచ్​సీని సందర్శించి పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐబీడీఈ రామారావు, జేఈ కిరణ్, మెడికల్​ఆఫీసర్​చింతా కిరణ్ కుమార్, మండల కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.