
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ కాకతీయ మెడికల్ (కేఎంసీ)కాలేజీలో పారామెడికల్ కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహింస్తున్నట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 23న ఉదయం 8.30గంటల నుంచి కాలేజీలోని ఆడిటోరియంలో కౌన్సెలింగ్ఉంటుందని చెప్పారు.