ములుగు, వెలుగు: సీతారాం ఏచూరి భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఢిల్లీలో వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తుదిశ్వాస విడువగా శుక్రవారం ములుగులో ఆయన ఫొటోకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ భారత కమ్యునిస్టు రాజకీయాలపై చెరగని ముద్ర వేసుకున్న ఉద్యమకారుడు సీతారాం ఏచూరి అని, ఇలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం బాధాకారం అన్నారు. ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలన్న మంత్రి సీతక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దేశం పోరాట యోధుడిని కోల్పోయింది : మంత్రి సీతక్క
- వరంగల్
- September 14, 2024
లేటెస్ట్
- పాకిస్తాన్ లో 100 కోట్లు వసూలు చేసిన ఫస్ట్ మూవీ.. ఇండియాలో రిలీజ్
- 10రోజుల్లో 800కోట్ల రూపాయల మద్యం తాగేశారు...
- ఆర్టీసీ బస్సుకు పెళ్లి కూతురిగా ముస్తాబు..కన్నీటితో తుది వీడ్కోలు
- లైంగిక వేధింపుల కేసు: కొరియోగ్రాఫర్ జానీకి మరో బిగ్ షాక్
- జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు:అంతా ప్రశాంతం..5గంటల వరకు 58.19 శాతం పోలింగ్..
- మోడీ ఉక్కు సంకల్పానికి ఇదే నిదర్శనం: కేంద్ర మంత్రి అమిత్ షా
- ఒక్క రూపాయి లంచం తీసుకున్నాడని.. ఉద్యోగం పీకేశారా..?
- చిన్న బడ్జెట్ సినిమాలు... పెద్ద మొత్తంలో లాభాలు
- ఆ ఇద్దరికే ప్రాబ్లమ్.. జమిలీ ఎన్నికలపై అసదుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్స్
- V6 DIGITAL 18.09.2024 EVENING EDITION
Most Read News
- వినాయకుడి లడ్డు దక్కించుకున్న ముస్లింలు
- పదేండ్లలో పట్టించుకోలే.. రెండు నెలల్లో కంప్లీట్
- రాష్ట్రంలో ఇకపై ఈ-రిజిస్ట్రేషన్లు.. అన్నిరకాల అగ్రిమెంట్లు ఆన్లైన్లోనే
- బీఆర్ఎస్ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూలగొట్టాలని హైకోర్టు ఆదేశం
- ఒక్కసారిగా పేలిన పేజర్లు.. వందల సంఖ్యలో గాయపడిన హెజ్బొల్లా సభ్యులు
- Singer Mano: సింగర్ మనో ఇద్దరు కొడుకులు అరెస్ట్
- కొరియోగ్రాఫర్ జానీపై ఫిలిం ఛాంబర్ చర్యలు
- Mahila Samman Saving Certificate: బెస్ట్ పోస్టాపీస్ స్కీం.. మహిళల డిపాజిట్లపై రూ.30వేల వరకు వడ్డీ బెనిఫిట్స్..
- కరీంనగర్ జిల్లాలో సెల్యులైటిస్ భయం
- పేద, మధ్య తరగతి జీవితాలకు హైడ్రా భరోసా ఇవ్వాలి