క్రైమ్

వైఎస్సార్‌ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

వైఎస్సార్‌ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్ష

Read More

టూవీలర్పై వెళ్తుండగా ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

కరీంనగర్ : కరీంనగర్ -బొమ్మకల్ బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. అక్టోబర్​ 8వ తేదీ రాత్రి కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. కరీంనగర్ ఎ

Read More

మైనర్​పై గ్యాంగ్ రేప్.. రంగారెడ్డి జిల్లాలో ఘటన 

మైనర్​పై గ్యాంగ్ రేప్  రంగారెడ్డి జిల్లాలో ఘటన  ఆలస్యంగా వెలుగులోకి  బాధితురాలిది, నిందితులది బీహార్  ఇబ్రహీంపట్నం,

Read More

వండిపెడితే తిన్నారు..అదును చూసి అత్యాచారం చేశారు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో దారుణం జరిగింది. పెద్ద చెరువు సమీపంలో మైనర్ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇబ్రహీం పట్నం పోలీసుల

Read More

వనస్థలిపురంలో దారుణం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త

హైదరాబాద్​ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్కూటీపై వెళ్తున్న భార్యను అడ్డగించి బండరాయితో కొట్టి హత్య చేశాడో భర్త. ఈ ఘటన విజయపురి

Read More

తిరుపతిలో జంట హత్యలు.. అన్నాచెల్లెళ్లను నరికి చంపిన బావ

తిరుపతిలో జంట హత్యలు  కలకలం రేపుతోంది. చనిపోయిన ఇద్దరు  మహారాష్ట్ర నాంధేడుకు చెందిన అన్నా చెల్లెల్లు మనీషా, హర్షవర్దన్ గా  గుర్తిం

Read More

అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్.. టూరిస్ట్లే టార్గెట్గా​ దందా

హైదరాబాద్​ : అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను చందానగర్, TSNAP పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాకు చెందిన ప్రధాన నిందితుడు అఖిల్(24)తో పాటు మొత్తం ఐదుగురిని అరెస్

Read More

ప్రియుడి మరణవార్త తట్టుకోలేక ప్రియురాలి ఆత్మహత్య

హైదరాబాద్ : గచ్చిబౌలి నానక్ రామ్ గూడలో విషాదం జరిగింది. ప్రియుడి మరణవార్త విని ఓ ప్రియురాలి ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి నానక్ రామ్ గూడలోని

Read More

మెట్ పల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

జగిత్యాల జిల్లా మెట్ పల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మెట్ పల్లి మండలం మేడిపల్లికి చెందిన బద్దం శంకర్ రెడ్డి అనే రైతు

Read More

బాంబుల తయారీలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు నిష్ణాతులు

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసిన ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల గురించి ఆసక్తికమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎన్‌ఐఏ మోస్ట్&zwn

Read More

వికారాబాద్ లో దొంగల బీభత్సం.. 8 తులాల బంగారం, రూ. 4.5లక్షల నగదు చోరీ

వికారాబాద్ జిల్లాలోని పరిగి టీచర్స్ కాలనీలో ఆదివారం దొంగల బీభత్సం సృష్టించారు. చంద్రశేఖర్ అనే పంచాయతీ సెక్రటరీ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. కిచెన్ వెంటి

Read More

కన్నతండ్రి, నాయనమ్మపై కొడుకుల దాడి.. తీవ్రగాయాలు

ములుగు జిల్లాలో గోవిందరావుపేటలో కుటుంబ కలహాలతో తండ్రిపై కొడుకులు విచక్షణారహితంగా దాడి చేశారు. మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు..

Read More

వైద్యం కోసం వచ్చి ఆర్ఎంపీ డాక్టర్పై దాడి

వైద్యం కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ ఆర్ఎంపీ డాక్టర్ గొంతు కోసి పారిపోయారు. ఈ ఘటన శనివారం (సెప్టెంబర్ 30న) రాత్రి తాండూర్ పట్టణంలో జరిగింది. పాత తాండ

Read More