
క్రైమ్
ఎల్బీనగర్లో క్షుద్రపూజల కలకలం.. భారీగా పూజా సామాగ్రి స్వాధీనం
హైదరాబాద్ ఎల్బీనగర్ లోని సిరినగర్ కాలనీలో క్షుద్రపూజల కలకలం రేగింది. సిరినగర్ కాలనీలోని ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.
Read Moreసంబల్పూర్-జమ్ము తావి ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగల బీభత్సం..
రాంచీ : సంబల్పూర్-జమ్ము తావి ఎక్స్ప్రెస్లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్లీపర్ కోచ్లోని ప్రయాణికులను గన్స్తో బెదిర
Read Moreబయటపడ్డ హిట్స్ బీఎడ్ కాలేజీ ప్రిన్సిపాల్ అక్రమాలు
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం యెన్కెపల్లి సమీపంలోని హిట్స్ బీఎడ్ కాలేజీ ప్రిన్సిపాల్ జీవన్ అక్రమాలకు పాల్పడ్డాడని యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింద
Read Moreమావల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు రెవెన్యూ అధికారులు ఏసీబీ వలలో చిక్కారు. రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ ఆఫీసర్లకు పట్టుబడ్డారు. మావల మండలంలో 14 ఎకరాలకు సంబ
Read More21కిలోల లడ్డూను చోరీ చేసిన స్కూల్ విద్యార్థులు
హైదరాబాద్ : చార్మినార్ లోని ఓ గణేష్ మండపంలో లడ్డూ చోరీకి గురైంది. దాదాపు 21 కిలోల లడ్డూను స్కూలు పిల్లలు ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది. ఘాన్సీబజార్ గణే
Read Moreనిజామాబాద్లో ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కలకలం
నిజామాబాద్ లో ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. కిడ్నాపర్ల నుంచి అబ్బన్న అనే వ్యాపారి తప్పించుకున్నాడు. ఫైనాన్స్ డబ్బులు రూ.5 లక్షల విషయంలో
Read Moreగేటెడ్ కమ్యూనిటీలో కొట్లాట.. ప్రెసిడెంట్ ను కొట్టిన మహిళ
తప్పిపోయిన కుక్క పోస్టర్ తొలగించినందుకు హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ను ఓ మహిళ కొట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై
Read Moreకోడలిపై అత్త యాసిడ్ దాడి
ఈశాన్య ఢిల్లీలోని న్యూ ఉస్మాన్పూర్ ప్రాంతంలో ఓ మహిళ తన కోడలిపై యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటనలో నిందితురాలని పోలీసులు అరెస్ట్ చేశారు. 25 శాతం కాలిన
Read Moreడైరీ ఫామ్లో బాయిలర్ బ్లాస్ట్.. కల్తీపాల తయారీ గుట్టురట్టు
ఖమ్మం నగరంలో కల్తీపాల బాగోతం బయటపడింది. గోపాలపురంలో 8వ డివిజన్ లో ఒక ఇల్లును అద్దెకు తీసుకుని హనుమాన్ పాల డైరీ పేరుతో కల్తీ పాలను తయారు చేస్తున్నారు.
Read Moreతాగి రైలు పట్టాలపై పడుకున్నాడు.. తెగిపోయిన కాలు, చెయ్యి
మద్యం సేవించిన ఓ వ్యక్తి.. రైలు పట్టాలపై పడుకోవడంతో అతడిపై నుంచి ట్రైన్ వెళ్లడంతో ఒక కాలు, చెయ్యి తెగిపోయింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు
Read Moreనల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : బైక్ ను ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి
నల్లగొండ జిల్లాలో బుధవారం (సెప్టెంబర్ 20న) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం నర్సర్లపల్లి వద్ద సాయంత్రం కారు అదుపు తప్
Read Moreనాంపల్లి కోర్టు భవనం పై నుంచి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. ఉస్మానియాకు తరలింపు
హైదరాబాద్ : నాంపల్లి కోర్టులో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. నాంపల్లి కోర్టు భవనం పై నుంచి మహ్మద్ సలీముద్దీన్ అనే వ్యక్తి కిందకు దూకి ఆ
Read Moreబాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు
పంజాగుట్ట, వెలుగు: సనత్నగర్ఈఎస్ఐ ఆస్పత్రిలో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని ఎస్సార్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన షాబాద్ అన
Read More