క్రైమ్

ఇంట్లోకి వచ్చి మరీ.. వైసీపీ నేతను నరికి చంపారు

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో  ఓ రాజకీయ నేత దారుణ హత్యకు గురయ్యాడు.  వైసీపీ నేత, రాజమండ్రి మాజీ కార్పొరేటర్ బూరాడ భవానీ శంకర్‌ను దుం

Read More

కట్టెతో బెదిరించి ఏడేండ్ల బాలికపై అత్యాచారం

కాగజ్ నగర్, వెలుగు : కుమ్రం భీమ్ జిల్లా కాగజ్ నగర్​లో ఏడేండ్ల బాలికపై చర్చిలో డ్రైవర్​గా పని చేస్తున్న యాబై ఐదేండ్ల వ్యక్తి లైంగికదాడి చేశాడు. నిందితు

Read More

జగిత్యాల జిల్లాలో నకిలీ మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖలు

జగిత్యాల జిల్లాలో నకిలీ మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖలు కలకలం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్పూర్ లో రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి బెద

Read More

ఫేక్ కరెన్సీ, సర్టిఫికేట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

ఆహార పదార్థాలు కల్తీ చేసే వాళ్లను చూశాం.. కానీ కరెన్సీ నోట్లను, సర్టిఫికేట్లను కల్తీ.. అదేనండీ ఫేక్ వి తయారు చేసే వారిని చూశారా?  దుండిగల్ పీఎస్

Read More

సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. భార్య రూ.2 లక్షల సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిప

Read More

నిరుద్యోగం, అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

చదువు పూర్తయి రెండేళ్లయినా ఉద్యోగం రావట్లేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బిక్కనూర్ మండలం రా

Read More

అమెరికాలో మరోసారి కాల్పులు..9 మంది మృతి

అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ ఏరియాలో కాల్పుల ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం... 

Read More

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య 

హైదరాబాద్ : హైదరాబాద్ సిటీ నడిబొడ్డున ఉన్న మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి చెరువులోకి దూకాడు ఓ వ్యక్తి. 2023, మే 6వ తేదీ మధ్యాహ్నం

Read More

బాంబు పెట్టామంటూ బెదిరింపు.. ఆ తర్వాత ఏమైందంటే

ఆఫీస్ పరిసరాల్లో బాంబు పెట్టాం అని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడంతో  కొండాపూర్ లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు భయాం

Read More

ఐసీయూలో తల్లి.. ఆచూకీ లేని తండ్రి

సెక్యూరిటీ గార్డుల దగ్గర ఆరేండ్ల బాలుడు  గాంధీ దవాఖానలో దయనీయ ఉదంతం పద్మారావునగర్, వెలుగు :  హైదరాబాద్​ గాంధీ దవాఖానలో ఓ తల్లి అత్

Read More

యాక్సిడెంట్​లో భార్యాభర్తలు మృతి

మరో ఐదుగురికి గాయాలు  మెదక్​ జిల్లా మహ్మద్​నగర్ గేట్ ​వద్ద ప్రమాదం మెదక్​ (కౌడిపల్లి), వెలుగు : మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్​ న

Read More

ఇద్దరు చైన్​స్నాచర్ల అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు: ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలు, యువతులను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్​లకు పాల్పడుతున్న ఇద్దరిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశ

Read More

ప్రాణం తీసిన ఇన్​స్టాగ్రామ్ రీల్స్

రైల్వే ట్రాక్ పై వీడియో తీస్తుండగా ఢీకొట్టిన ట్రైన్... మదర్సా స్టూడెంట్ మృతి సికింద్రాబాద్​, వెలుగు : ఇన్​స్టాగ్రామ్​లో అప్​లోడ్​ చేయాలని రైల్

Read More