
క్రైమ్
రూ.వెయ్యి కోసం చంపేశారు
ఇందల్వాయి, వెలుగు : గత నెల 23న నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తీర్మాన్పల్లి శివారులో జరిగిన మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం ఇందల్వాయ
Read Moreగొంతులో మటన్ బొక్క ఇరుక్కుని మృతి
కొత్తగూడ, వెలుగు : గొంతులో మటన్బోన్ఇరుక్కొని జనశక్తి మాజీ నక్సలైట్చనిపోయాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం..మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపురం గ
Read Moreముగ్గురు ప్రాణాలు తీసిన ఈత సరదా.. మృతులు హైదరాబాద్ వాసులు
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామలపల్లి గ్రామంలోని చెరువులో ఈత కోసం వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి మృతిచెందారు. మాసాన్ పల్లిలో బంధువుల ఇంటికి వచ్
Read Moreసర్పంచి భర్త అదృశ్యం.. పెండింగ్ బిల్లులు రాలేదని మనస్థాపం
సర్పంచి భర్త అదృశ్యమైన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచి పంబాల
Read Moreవీధి కుక్కల దాడికి.. 12 ఏళ్ల బాలుడు బలి
హైదరాబాద్ లో ఇటీవల కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి విషాదం మరువక ముందే ఉత్తరప్రదేశ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. యూ
Read Moreఖమ్మంలో పోలీసుల నిఘా వైఫల్యం.. ఆ ఆటోడ్రైవర్ కోసం గాలింపు ముమ్మరం
ఖమ్మం పట్టణంలో గత నెల ఏప్రిల్ 27వ తేదీన అత్యాచారానికి గురై చనిపోయిన ఓ మహిళ కేసులో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ అత్తకు వైద
Read Moreతీహార్ జైల్లో ఘర్షణ.. గ్యాంగ్స్టర్ టిల్లు మృతి
ఢిల్లీలోని రోహిణి కోర్టు కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి, గ్యాంగ్స్టర్ టిల్లు తజ్పూరియా మృతి చెందాడు. తీహార్ జైల్లో జరిగిన గ్యాంగ
Read Moreకారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం
కూకట్ పల్లిలోని ఏఎస్ రాజు నగర్ లోని ఓ కారు(టీఎస్ 07 హెచ్ ఏ 5455) లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. గమనించిన&
Read Moreసినిమా మేనేజర్ను బెదిరించి.. అభరణాలను చోరీ చేశారు
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు సినీ మేనేజర్ను కిడ్నాప్ చేయడానికి యత్నించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సినిమా మేనేజర్ మేడికొం
Read Moreమిస్సింగ్ అంటూ పోస్టర్లు.. షాక్ అయిన డ్రైవర్
విధులకు రావడం లేదనే కారణంతో ఓ ఇంటి యజమానులు కారు డ్రైవర్ కనిపించడం లేదని పోస్టర్లు వేసిన ఘటన హైదరాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreబీజేపీ లీడర్ దారుణ హత్య.. నాటుకొడవళ్లు, బాంబులతో వెంటపడి చంపేశారు
తమిళనాడులో బీజేపీ ముఖ్య నేత శంకర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని నాటుకొడవళ్లు, బాంబులతో వెంటపడి చంపేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ
Read Moreనిందితుడు చిరంజీవి మృతి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
హైదరాబాద్ : తుకారాంగేట్ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు చిరంజీవి మృతిపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. చిరంజీవి అనుమానాస్పద కస్టోడియల్ మృతిని న్యాయస్థా
Read Moreనిజామాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం
నిజామాబాద్: నిజామాబాద్ పట్టణ శివారులోని అర్సపల్లి బైపాస్రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
Read More