క్రైమ్

ఎయిర్ పోర్టులో 840 గ్రాముల గోల్డ్ సీజ్..ఇద్దరు అరెస్ట్

శంషాబాద్, వెలుగు: అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎయిర్​పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర

Read More

కూలీల ఆటోను ఢీకొన్న కారు..ముగ్గురి పరిస్థితి విషమం..

హన్మకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పరకాల- భూపాలపల్లి ప్రధాన రహదారి చలివాగు వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు కూలీలకు

Read More

పెట్రోల్ కోసం వచ్చి.. బంకు సిబ్బందిపై దుండగుల దాడి

జగిత్యాల జిల్లా : మెట్ పల్లి బస్టాండ్ సమీపంలోని భారత్ పెట్రోల్ పంప్ పై అర్థరాత్రి నలుగురుదుండగులు దాడి చేశారు. మద్యం మత్తులో పెట్రోల్ కోసం నలుగుర

Read More

వృద్ధులే టార్గెట్‌‌గా స్నాచింగ్​లు

రద్దీ ఏరియాల్లో సెల్​ఫోన్లు, పర్సులను కొట్టేస్తున్న గ్యాంగ్ ఇద్దరు అరెస్ట్‌‌.. 34.3 తులాల బంగారం స్వాధీనం   హైదరాబాద్‌&z

Read More

తోటి సిబ్బందిని చంపి పోలీసులకు లొంగిపోయిన సెక్యూరిటీ గార్డు

    శామీర్​పేటలోని లాల్​గడి మలక్​పేటలో ఘటన శామీర్ పేట, వెలుగు: రోజూ తాగి సతాయిస్తుండని ప్రవేటు కంపెనీలో పనిచేసే సెక్యూరిటీ గార్

Read More

కుర్చీల లోడ్​తో వెళ్తున్న డీసీఎంలో మంటలు

    గగన్ పహాడ్ వద్ద ఘటన కాలిపోయిన సామగ్రి   శంషాబాద్, వెలుగు: కుర్చీల లోడ్​తో వెళ్తున్న డీసీఎంలో మంటలు చెలరేగిన

Read More

పరంజా మీద నుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి

హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లాలో మిషన్​భగీరథ వాటర్ ట్యాంక్​పనులు చేస్తున్న భవన నిర్మాణ కార్మికుడు పరంజా మీద నుంచి కింద పడి చనిపోయాడు. మరో కార్మి

Read More

రాజేంద్రనగర్ లో గుప్త నిధుల కోసం తవ్వకాలు.. 9 మంది అరెస్ట్ 

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. బుద్వేల్ అంజనేయ స్వామి దేవాలయం సమీపంలో దుండగులు తవ్వకాలు జరిపారు. విశ్వసనీయ సమాచా

Read More

భర్తతో కలిసి ట్రాన్స్​జెండర్ సూసైడ్

జీడిమెట్ల, వెలుగు : భర్తతో కలిసి ట్రాన్స్ జెండర్ సూసైడ్ చేసుకున్న ఘటన హైదరాబాద్‌‌లోని జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. శివనగర్​కు చెంది

Read More

గాంధీలో గుప్పుమంటున్న గంజాయి.. ఆందోళనలో పేషెంట్లు

తనిఖీల్లో పేషెంట్అటెండెంట్ల వద్ద పట్టివేత ఆందోళనలో పేషెంట్లు పద్మారావునగర్, వెలుగు: పేదోడి ప్రముఖ ఆస్పత్రిగా పేరున్న గాంధీలో గంజాయి గుప్పుమం

Read More

మల్టీలెవల్​ మార్కెటింగ్​ తరహాలో టీఎస్​పీఎస్సీ పేపర్ల దందా

మల్టీలెవల్​ మార్కెటింగ్​ తరహాలో  ఒకరి నుంచి మరొకరికి అమ్మకం వందల మంది చేతులు మారిన ఏఈ పేపర్! ఒక్కో అభ్యర్థి దగ్గర రూ.10 లక్షలకు ధాక్యా గ

Read More

దొంగను చితకబాదిన గ్రామస్తులు..అక్కడిక్కడే మృతి

సంగారెడ్డి పరిధిలో దారుణం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని రైతుల పొలాల్లో మార్చి 25 శనివారం రాత్రి ఓ వ్యక్తి చోరికి పా

Read More

లోన్ పేరుతో ఫోన్ చేసి 85 వేలు టోకరా..

ఆన్ లైన్ మోసాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. లోన్ల పేరుతో ఫోన్లు చేసి అందినకాడికి దోచుకుంటున్నారు.  కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి క

Read More