
శ్రావణమాసం తొలి శుక్రవారం, నాగుల పంచమిని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పుట్టలో పాలు పోయడానికి మహిళలు ఆలయాలకు క్యూ కట్టారు. వరలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. -నెట్వర్క్, వెలుగు