న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రత తగ్గుతోంది. రోజు రోజుకూ కొత్త కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. యాక్టివ్ కేసులు 15 లక్షల కిందకు చేరాయి. గత 24 గంటల్లో కొత్తగా లక్షా 14 వేల 460 కేసులు రికార్డయ్యాయి. 2 వేల 677 మంది చనిపోయారు. కరోనా నుంచి కోలుకొని నిన్న లక్షా 89 వేల 232 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం కరోనా కేసులు 2 కోట్ల 88 లక్షల 9 వేల 339కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 14 లక్షల 77 వేల 799 యాక్టివ్ కేసులున్నాయని ప్రకటించింది. ఇప్పటివరకు కరోనాతో 3 లక్షల 46 వేల 759 మంది చనిపోయారన్నారు అధికారులు. రికవరీ రేట్ 93.67 శాతం, డెత్ రేట్ 1.2 శాతం ఉందని చెప్పారు. ఇప్పటివరకు 2 కోట్ల 13 లక్షల 22, 417 మందికి టీకాలు వేశామని తెలిపారు.
దేశంలో తగ్గుతున్న కరోనా తీవ్రత
- దేశం
- June 6, 2021
లేటెస్ట్
- IND vs BAN 2024: బంగ్లాను చుట్టేసిన రోహిత్.. ఒకే ఫ్రేమ్లో 11 మంది ఫీల్డర్లు
- VETTAIYAN : వేట్టైయాన్ ప్రివ్యూ టీజర్ రిలీజ్..క్రిమినల్స్ను కుమ్మేస్తున్న రజనీ కాంత్
- శంషాబాద్ టూ బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
- అమెరికాలో ఇండియన్ ఎంబసీ ఆఫీసర్ అనుమానస్పద మృతి
- అయ్యో పాపం: విధి నిర్వహణలో హెడ్ కానిస్టేబుల్ మృతి
- పార్ట్ టైమ్ జాబ్ అంటూ వాట్సాప్ లో మెసేజ్.. రూ.4 లక్షలు పోగొట్టుకున్న మహిళ
- AFG vs SA 2024: సఫారీలను చిత్తుగా కొట్టారు: దక్షిణాఫ్రికాపై సిరీస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్
- సాగు నీళ్లు విడుదల చేయాలని ధర్నా
- కేసీఆర్ కు సండ్ర ఆహ్వానం
- విద్యార్థులతో కలిసి కలెక్టర్ అల్పాహారం..
Most Read News
- అంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్
- Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఎంతంటే...
- telangana NEET counselling : గుడ్న్యూస్ : నీట్ కౌన్సెలింగ్లో తెలంగాణ విద్యార్థులకు ఊరట
- బిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన
- IND vs BAN 2024: తప్పు జరిగింది: నాటౌటైనా పెవిలియన్కు వెళ్లిన కోహ్లీ
- Good Health : ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ?
- అవును నాకు ఆ సమస్య ఉంది: స్టార్ హీరోయిన్.
- Viral news: రైల్వేస్టేషన్లో పాము హల్చల్..పరుగులు పెట్టిన ప్రయాణికులు
- IND vs BAN 2024: అంచనా తప్పింది: రోహిత్, సిరాజ్కు పంత్ క్షమాపణలు
- షాపూర్, గాజుల రామారం రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్