
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఢిల్లీలోని ఇండియన్ పోస్ట్పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు 51: ఎగ్జిక్యూటివ్.
ఎలిజిబిలిటీ: ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 2025, ఫిబ్రవరి 1 నాటికి 21 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్. లాస్ట్డేట్ మార్చి 21.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా.