న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 25 వరకు పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. కేసు విచారణలో భాగంగా తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. కాగా ఈడీ కేసులో కేజ్రీవాల్ బెయిల్ లభించినా.. సీబీఐ కేసులో మాత్రం బెయిల్ రాకపోవడంతో ఆయన ఇంకా జైలులోనే ఉన్నారు.
రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు
- దేశం
- September 11, 2024
లేటెస్ట్
- లైవ్ అప్డేట్స్: హైదరాబాద్లో శోభాయాత్ర
- సుధీర్ బాబు కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..
- వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు..
- అమెరికాలో 3 రోజులు పర్యటించనున్న మోదీ
- స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టిన కారు.. స్టూడెంట్ మృతి
- స్కిన్ కేర్ టిప్స్ చెబుతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.
- నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన డిప్యూటీ సీఎం
- పిచ్చి కుక్కల వీరంగం... పలువురికి తీవ్ర గాయాలు...
- UPI పేమెంట్లలో ఫోన్పే టాప్.. ఆగస్టులో 50శాతం వాటా
- ఆమె పేరు, ఫొటో తొలగించండి.. వికిపిడియాకు సుప్రీంకోర్టు ఆదేశం
Most Read News
- ఇంటర్మీడియేట్ ఎత్తివేత! 2025 నుంచి రాష్ట్రంలో 5+3+3+4 విద్యా విధానం
- హైదరాబాద్లో కోటీ 87 లక్షలు పలికిన గణపతి లడ్డు ప్రసాదం
- రాష్ట్రంలో మళ్లీ 2 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు
- KBC 16: కౌన్ బనేగా కరోడ్ పతి రూ. 50 లక్షల ప్రశ్న ఇదే.. మీరు సమాధానం చెప్పగలరా?
- Ganesh immersion: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం LIVE UPDATES
- Balapur Laddu Auction Live Updates: రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ.. ఎంతంటే..
- హైదరాబాద్లో గణేష్ శోభాయాత్ర రూట్ మ్యాప్
- Jio Users: జియో నెట్వర్క్ ఢమాల్.. పనిచేయని ఫోన్లు, ఇంటర్నెట్
- స్పాట్లోనే రూ.30 లక్షలు కట్టేసిన భక్తుడు.. బాలాపూర్ లడ్డూ దక్కించుకున్న ఈ శంకర్ రెడ్డి ఎవరు..?
- మైఖేల్ జాక్సన్ బయోపిక్ పై కన్నేసిన తెలుగు డైరెక్టర్.. హాలీవుడ్ లో హిట్ తప్పదు...