స్టూడెంట్స్​కు స్పోర్ట్స్​ డ్రెస్ అందజేత

స్టూడెంట్స్​కు స్పోర్ట్స్​ డ్రెస్ అందజేత

ఆర్మూర్, వెలుగు: ఆలూర్​ జడ్పీ హైస్కూల్​లో 40 మంది స్టూడెంట్స్​కు ధర్పల్లి రిటైర్డ్ ఎంఈవో రవీందర్ మంగళవారం స్పోర్ట్స్​ డ్రెస్​ అందజేశారు.  కార్యక్రమంలో హెడ్మాస్టర్​ ఎం.నరేందర్, పీడీ రాజేష్, టీచర్స్​ అశ్వాక్​ హైమద్, శౌరి రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీకాంత్, గణేశ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.