కమలాపూర్, వెలుగు : హుజూరాబాద్కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కమలాపూర్లోని రెసిడెన్షియల్ స్కూల్ టెన్త్ స్టూడెంట్లకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకుడు రిటైర్డ్ టీచర్ గంగిశెట్టి జగదీశ్వర్, ప్రిన్సిపాల్ ఓదెల మల్లయ్య మాట్లాడారు. స్టూడెంట్లు బాగా చదువుకొని పేరెంట్స్కు, స్కూల్కు పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో బాలికల ప్రిన్సిపాల్ ప్రపుల్ల దేవి, హెచ్ఎం పవన్కుమార్ పాల్గొన్నారు.
స్టూడెంట్లకు ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ
- వరంగల్
- December 8, 2023
లేటెస్ట్
- పోలీసులపై కాల్పులు జరిపింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్: డీసీపీ వినీత్
- మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. 37 కోట్ల 50 లక్షల నిధులు విడుదల
- Virat Kohli: కోహ్లీ గొప్ప బ్యాటర్.. అతన్ని ఆడమని బలవంతం చేయకూడదు: రాయుడు
- మేము అడిగినవి ఏవీ కేంద్రం ఇవ్వలేదు: కేంద్ర బడ్జెట్పై శ్రీధర్ బాబు మండిపాటు
- ఫిబ్రవరి 2న కేబినెట్ సబ్ కమిటీకి కుల గణన రిపోర్టు
- చిరిగిన బట్టలతో రోడ్లపై తిరుగుతున్న స్టార్ హీరో.. ఎందుకు.. ఏం జరిగింది..?
- 28 ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. రిటైర్మెంట్ ప్రకటించిన బెంగాల్ దిగ్గజం
- సుడాన్లో మిలిటెంట్ల నరమేధం.. 54 మంది మృతి.. 150 మందికి గాయాలు
- జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది..!
- BCCI Awards 2025: బీసీసీఐ నమన్ అవార్డులు.. విజేతలు వీరే..
Most Read News
- గ్రామాల వారీగా రైతుభరోసా లిస్ట్..రోజు విడిచి రోజు నగదు బదిలీ
- Good News: బడ్జెట్ ఎఫెక్ట్తో బంగారం ధరలు తగ్గే అవకాశం
- Union Budget 2025-26 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
- Union Budget 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..
- జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది..!
- పండ్లు, కూరగాయలను అలాగే తినాలి.. జ్యూస్లు చేసి తాగొద్దు..
- Union Budget 2025-26: బడ్జెట్ దెబ్బతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- ఫిబ్రవరి 3 వసంత పంచమి.. సరస్వతి దేవికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఇవే..
- Champions Trophy 2025: ‘ద్రోహానికి ముఖం ఉంటే.. అది పాకిస్థానే..’: సెలెక్టర్లను ఏకిపారేసిన పాక్ పేసర్
- బడ్జెట్ 2025: భారీగా పెరిగిన ఇన్సూరెన్స్ కంపెనీలషేర్ల ధరలు