ఏడుపాయ వనదుర్గా భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీర పాయల్లో పుణ్య స్నానాలు చేసి దుర్గమ్మ దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. అనంతరం అమ్మకు ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. పరిసర ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ శ్రీనివాస్గౌడ్బందోబస్తు నిర్వహించారు.- పాపన్నపేట, వెలుగు
దుర్గమ్మా.. దీవించమ్మా
- మెదక్
- October 21, 2024
లేటెస్ట్
- IND Vs NZ: భారత జట్టులో వాషింగ్ టన్ సుందర్.. కారణం ఏంటంటే..?
- హైదరాబాద్ శాంతి భద్రతల విఘాతానికి కుట్ర.. రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నం : సీఎం రేవంత్ రెడ్డి
- అమరవీరుల దినోత్సవం వేడుకల్లో స్పృహ తప్పి పడిపోయిన సీఐ
- Bagheera Trailer: 'బఘీర’ ట్రైలర్తో అంచనాలు పెంచేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..
- విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు కోటి పరిహారం: సీఎం రేవంత్
- భువనగిరి బాలసదన్ లో దారుణం..
- బాధితులతో ఫ్రెండ్లీగా.. క్రిమినల్స్తో కఠినంగా ఉండండి : సీఎం రేవంత్ రెడ్డి
- తూకం పేరుతో మోసం చేస్తారు జాగ్రత్త..
- టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : దామోదర్రెడ్డి
- తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం...78 యూనిట్ల రక్తసేకరణ
Most Read News
- మల్కాజిగిరిలో ఉంటున్నారా..? అయితే జర జాగ్రత్త.. ఎందుకంటే..
- ఒక్క హిట్ పడగానే రూ.50 కోట్లు రెమ్యూనరేషన్ అడుగుతున్నాడా..?
- రాహుల్ స్థానంలో అతన్ని తీసుకోండి.. కష్టాల్లో ఆదుకోగలడు: మాజీ క్రికెటర్
- గేమ్ ఛేంజర్ లో మరో టాలీవుడ్ హీరో..
- Diwali 2024: దీపావళి ఐదు రోజుల పండుగ... ప్రాముఖ్యత.. ఆచారాలు ఇవే..
- HYDRA: ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన
- అందరూ బుమ్రా అంటారు కానీ, పస లేదు.. మా బౌలర్ అతనికంటే గొప్ప: పాక్ పేసర్
- సీనియర్ ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్
- IND vs PAK: పాక్ స్పిన్నర్ నోటి దూల.. అభిషేక్ శర్మ ఎట్లిచ్చిండో చూడండి!
- సై అంటే సై.. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన