ఒడిశాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. మొత్తం ఐదుగురు వ్యక్తులను తొక్కి చంపింది. ఒకే కుటుంబంలోని నలుగురిపై ఈ ఏనుగు దాడి చేసింది. వీరిలో మహిళ, ఇద్దరు చిన్నారులున్నారు. తాల్చేర్ ప్రాంతంలోని సాంధా అనే గ్రామంలో గురువారం రాత్రి ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు గాఢ నిద్రలో ఉన్నారు. అదే సమయంలో ఢెంకానాల్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగు ఆ ఇంటిపై దాడి చేసింది. నిద్రలో ఉన్న నలుగురినీ తొక్కింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. తర్వాత సంత్ పద అనే గ్రామంలో మరో వ్యక్తిపై దాడి చేసి చంపింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును అక్కడి నుంచి తరిమికొట్టారు.
ఏనుగు బీభత్సం…ఐదుగురు వ్యక్తులు మృతి
- దేశం
- April 19, 2019
మరిన్ని వార్తలు
-
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆగాఖాన్ కన్నుమూత.. పోర్చుగల్లోని లిస్బన్లో తుదిశ్వాస
-
చాట్ జీపీటీ, డీప్సీక్నువాడొద్దు! కేంద్ర ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు
-
బీజేపీకే మొగ్గు!..ఎగ్జిట్ పోల్స్లో కమలం పార్టీకి ఆధిక్యం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనా
-
పొలిటికల్ క్రిటిక్ సర్వే: ఢిల్లీ పీఠం మళ్లీ ఆప్దే
లేటెస్ట్
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆగాఖాన్ కన్నుమూత.. పోర్చుగల్లోని లిస్బన్లో తుదిశ్వాస
- చాట్ జీపీటీ, డీప్సీక్నువాడొద్దు! కేంద్ర ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు
- ఏడుగురు ఇన్స్పెక్టర్లు, 20 మంది ఎస్సైలు బదిలీ
- 28 రోజులు.. రూ. 1.87 కోట్ల ఆదాయం.. రాజన్నకు భారీగా బంగారం.. వెండి విరాళాలు
- మానుకోట జిల్లాలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ విద్యార్థి..
- తడిగుడ్డతో మాలల గొంతు కోసిన్రు
- బోర్వెల్ రిపేర్ చేస్తుండగా ప్రమాదం.. చనిపోయిన క్రేన్ ఆపరేటర్
- హైదరాబాద్లో ప్రహరీ గోడ కూలి ముగ్గురు మృతి.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లు
- ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పునఃపరిశీలించాలి
- ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలి
Most Read News
- గుడ్ న్యూస్..రైతు భరోసా డబ్బులు పడ్డయ్..మీ అకౌంట్ చెక్ చేసుకోండి
- ఆల్ టైం రికార్డ్ ధరకు బంగారం.. 10 రోజుల్లో 4వేలు పెరిగింది.. హైదరాబాద్లో తులం రేటు ఇది..
- Health Tips: చికెన్, మటన్ లివర్లో.. విటమిన్ A, B12 పుష్కలం..వండే విధానం చాలా ముఖ్యం
- ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.13 లక్షల 70 వేలు సంపాదిస్తున్నారా..? ట్యాక్స్ కట్టక్కర్లేదు.. అదెలా అంటే..
- డ్యాన్స్ చేస్తూ కుప్పకూలింది.. ప్రాణం పోయింది.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం
- VijayRashmika: రష్మిక మందన్నకు సహాయం చేయని విజయ్ దేవరకొండ.. నెటిజన్స్ ఫైర్
- తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై వేటు
- మినీ మేడారం జాతరకు 200 బస్సులు రెడీ..గ్రేటర్ వరంగల్ 3 డిపోల నుంచి ఆర్టీసీ సేవలు
- నీ పనే బాగుందిరా: వాడు పెద్ద దొంగ.. 3 కోట్లతో సినీ నటికి విల్లా కొనిచ్చాడు..!
- 6 వేల కోట్ల అప్పుకు..14 వేల కోట్లు వసూలు చేస్తారా:విజయ్ మాల్యా కేసు